ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతుండడంతో సాగుకు నీరు అందక పంటలు వట్టిపోతున్నాయి. కేసీఆర్ సర్కారు హయాంలో నిండుకుండలా ప్రవహించిన గోదావ
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాల్లో జిల్లా విద్యాశాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.
వంట గ్యాస్ కొరత ప్రచారం నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ ముందు సిలిండర్లు తీసుకపోవడానికి, బుకింగ్ చేసుకోవడానికి వినియోగదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
యువత భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఎకడ ఉద్యోగం వచ్చిన యువత చేజార్చుకోవద్దని, వచ్చిన ఉద్యోగాన్ని చకగా నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.
Jogu Ramanna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని అవహేళన చేసినట్లు మాట్లాడారని ఆయన వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు
ఆదిలాబాద్ పట్టణంలో ఒక వ్యక్తి సోమవారం సాయంత్రం కత్తితో హల్చల్ చేశాడు. స్థిరాస్తి వ్యాపార లావాదేవీల్లో తనకు వాటా కావాలంటూ కత్తితో మరొక భాగస్వామిపై హత్యాయత్నానికి యత్నించాడు.
ఆదివాసులు విద్య కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గాదిగూడ మండలంలోని దాబా(బీ) పంచాయతీ పరిధిలోని పౌన్నూర్లో ఎస్పీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు.
హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఒకేవిధంగా జరుపుకొంటారు. రంగులు చల్లుకుంటూ.. సందడి చేస్తారు. అయితే, ఉత్తర తెలంగాణలో మాత్రం మరింత ప్రత్యేకంగా చేసుకుంటారు. ఇక్కడ రంగుల సందడితోపాటు పిల్లల జాజిరి పాటలు, కోలల మోతలూ
ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ అధికారులు, సిబ్బంది వ్యవహారశైలి ప్రైవేట్ వ్యాపారులకు వరంగా మారింది. జిల్లాలో 4.31 లక్షల ఎకరాల్లో వానకాలంలో రైతులు సాగు చేయగా 30 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తున్నదని అంచనా వేసినా �