వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు ఆయిల్ బాల్ వేయడంతో దోమల వృద్ధిని నివారించవచ్చని హెల్త్ ఎడ్యుకేటర్ రాథోడ్ రవీందర్ అన్నారు. గ్రామాలలో పరిశుభ్రత లోపించకుండా చూడాల�
Seasonal Deseases | సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు.
మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపైగల బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలతోపాటు బురదతో అధ్వాన్నంగా మారింది.
BRS | కాంగ్రెస్ పాలనపై ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారనేది మరోసారి రుజువైంది. అధికార పార్టీపై వ్యతిరేకతతో ఎవరో ఒకరిద్దరు కాదు.. ఏకంగా గ్రామమంతా ఒక్కటై బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పోడు రైతుల జోలికొస్తే ఊరుకునేది లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం, బాబ్జీపేటకు చెందిన వారు కొన్నేండ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నారు. 50 వేల హెక్ట�
ప్రైవేట్ దవాఖానలు నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా వైద్య సేవలందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం లోని నక్షత్ర దవాఖానను శుక్రవారం తనిఖీ చేశారు. దవాఖానలో అందిస్తున్న వ
రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. గురువారం బోథ్, సొనాల మండల కేంద్రాల్లోని సహకార సంఘాల గోదాముల వద్దకు తరలివచ్చారు. దాదాపు 130 మందికిపైగా వచ్చారు.
మార్చి3న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైన్స్ షాపులు మూసేవేసిన తర్వాత కోడ్ విరుద్ధంగా గూడెం వైన్స్ షాప్ వద్ద అక్రమంగా నిలువ ఉంచిన మద్యాన్ని ఆ ఎన్నికల సమయంలో అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.
పని చేయించి ప్రభుత్వానికి ఎంతో పేరు తీసుకువస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను మాత్రం ప్రభుత్వం మరుస్తోంది. ఎంతో కష్టపడుతున్న పనికి తగ్గ వేతనాలు మాత్రం అందడం లేదు. చాలీచాలని జీవితాలతో జీవనం సాగిస్తున్న ఫీల్
జిల్లాలో సాగుచేస్తున్న పంటలకు సరిపోను యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంచిర్యాల జిల్లా వ్యసాయ అధికారి కల్పన తెలిపారు. ఆమె నెన్నెల లోని ఎరువులు దుకాణాల వద్ద మంగళవారం కొ
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకరా కే గ్రామస్తులు కాంగ్రెస్ మోసాలపై నివేదన రీతిలో బుధవారం నిరసన చేపట్టారు. గ్రామస్తులు తమ ఇంటిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వాటిలో రాసి పెట్ట�
ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతులు కల్పించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది. మంగళవారం పలు పీఏసీఎస్ల ముందు రైతులు బారులుతీరారు. వర్షంలోనూ గంటల తరబడి నిరీక్షించారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేం ద్రంలో రైతులు యూర�
అదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జోగు రామన్న గురించి మాట్లాడే అర్హత అడ్డిభోజ రెడ్డి నీకు లేదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఆదిలాబాద్లో కలెక్టర్ రాజర్ష�