ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో బుధవారం వైద్య విద్యార్థి ఆత్మహత్యతో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్కు చెందిన సాహిల్ చౌదరి(19) రిమ్స్లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న రాజస్థాన్కు చెందిన సాహిల్ చౌదరి (19) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హాజీపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుత�
పైసల వర్షం కురిపిస్తామని ఓ వ్యక్తిని నమ్మబలికి రూ.21 లక్షలు స్వాహాచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నలుగు
యువత చదువుకు ప్రాధాన్యతనిపేంత ఉన్నత లక్ష్యాలను సాధించుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదివారం మండలంలోని కోరట, గిమ్మ, తిరోడ గ్రామాల్లోని ప్రజలు, యువతతో పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని
రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి (Rain Alert). శనివారం ఉదయం నుంచి హైదరాబాద్లో ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. ఇక ఆదిబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావ
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.
తాండూర్ మండల కేంద్రంలోని మగ్దూంషా, మక్కుషా బాబాల దర్గా వద్ద ఈ నెల 20, 21 తేదీలలో ఉర్సు ఉత్సవాలు జరుగనున్నాయి. గత వంద సంవత్సరాల నుంచి అనవాయితీగా వస్తున్న ఉర్సు ఉత్సవాలను మతాలకతీతంగా మండలంలోని అన్ని వర్గాల ప్�
ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా డౌన్ డౌన్ అంటూ.. మా సమస్యలు వినే ఓపిక పీవోకు లేదని గురువారం కార్యాలయం ఎదుట తుడుందెబ్బ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనను వి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో నిర్వహిస్తున్న కల్లు తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. తయారీ కేంద్రంలో లభించిన తెల్లకల్లు శాంపిళ్లను సేకరించా�