మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం నుండి ఇంటర్నెట్ సేవలు స్తంభించడంతో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై తమ పిల్లలకు వివిధ �
ప్రయాణికుల ధన, మాన, ప్రాణాలు, భద్రతే ముఖ్యమని, ఇందులో భాగంగా జిల్లాలో మొదటిసారిగా ‘అభయ మై టాక్సీ ఈస్ సేఫ్' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
Adilabad | ప్రతి రోజు కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతోందంటూ ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది.
ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్ రాజర్షి షా ప్రజల నుంచి దరఖాస్తులు �
ఆదిలాబాద్ జిల్లా (Adilabad ) బీర్సాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఈర్ల రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వస్తున్నారు.
Blood Donation | ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, ఒకరికి రక్తదానం చేస్తే ప్రాణం కాపాడిన వారు అవుతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ఆన్లైన్ జీరో పర్మిట్ సిస్టమ్పై అవగాహన సమావేశం శుక్రవారం కలెక్టరేట్లో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత కార్యనిర్వాహక శాఖ అధికారులు, కాంట్రాక్టర్తో సమావేశం నిర్వహించారు.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పిడుగుపాటుతో మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. జిల్లాలోని గాదిగూడా మండలంలోని పిప్పిరి గ్రామంలో నలుగురు, బేల మండలంలోని సొన్నాస్,
ఆన్లైన్ గేమింగ్ పేరిట ప్రజలకు లాభాలు వస్తాయని ఆశ చూపిన ముఠా గుట్టు రట్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో గురువారం ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. చేనులో పనిచేనులో పనిచేస్తుండగా.. ఒక్కసారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాదిగూడ మండలంలో నలుగురు, బేల మండలంలో �
Farmers | భారత ప్రభుత్వ వ్యవసాయ. రైతు సంక్షేమ శాఖ సహకారంతో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) మే 29 నుండి జూన్ 12, 2025 వరకు దేశవ్యాప్తంగా ‘వికసిత కృషి సంకల్ప్ అభియాన్'' అనే పేరుతో చేపడుతున్న భారీ ప్రీ-ఖరీఫ్ ప్రచారాన్ని నిర�
Nutritional Food | అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు క్రమం తప్పకుండా పౌష్టికారం అందించాలని మండల ప్రత్యేక అధికారి సుధాకర్ అన్నారు. పౌష్టికాహారం తీసుకుంటూనే పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగ