ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పిడుగుపాటుతో మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. జిల్లాలోని గాదిగూడా మండలంలోని పిప్పిరి గ్రామంలో నలుగురు, బేల మండలంలోని సొన్నాస్,
ఆన్లైన్ గేమింగ్ పేరిట ప్రజలకు లాభాలు వస్తాయని ఆశ చూపిన ముఠా గుట్టు రట్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో గురువారం ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. చేనులో పనిచేనులో పనిచేస్తుండగా.. ఒక్కసారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాదిగూడ మండలంలో నలుగురు, బేల మండలంలో �
Farmers | భారత ప్రభుత్వ వ్యవసాయ. రైతు సంక్షేమ శాఖ సహకారంతో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) మే 29 నుండి జూన్ 12, 2025 వరకు దేశవ్యాప్తంగా ‘వికసిత కృషి సంకల్ప్ అభియాన్'' అనే పేరుతో చేపడుతున్న భారీ ప్రీ-ఖరీఫ్ ప్రచారాన్ని నిర�
Nutritional Food | అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు క్రమం తప్పకుండా పౌష్టికారం అందించాలని మండల ప్రత్యేక అధికారి సుధాకర్ అన్నారు. పౌష్టికాహారం తీసుకుంటూనే పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగ
Ration Shops | నర్సాపూర్ జి మండలంలోని రాంపూర్ గ్రామంలో రేషన్ కోసం లైన్ కట్టారు. గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఒక్కరికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కరికి మూడు సార్లు వేలి ముద్రలు వేయాల్సి వస్తుంది.
Land Grabbing | బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఓ స్వచ్చంద సేవా సంస్ధ గత కొన్ని ఏండ్ల నుంచి కాంటా చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్డీవో హరికృష్ణ తమకు ఆటో పార్కింగ్ స్థలాన్ని అన్నదానాలు నిర్వహి�
“ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ముందుగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.. ఆ తర్వాతనే ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని ప్రచారం చేయాలి.. అప్పుడే సర్కారు బడులపై నమ్మకం పెరుగుతుంది..”
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాయమాటలతో రైతులను మోసం చేశాయని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Adilabad | మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికే బ్లీచింగ్ పౌడర్ సంచులు పరిమితం అయ్యాయి. ఈ నెల 5వ తేదీన మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి బ్లీచింగ్ పౌడర్ సంచులు రాగ ఇప్పటి వరకు వాటిని గ్రామ పంచాయతీలకు �
రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజమెత్తారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Adilabad | ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని శివాజీ చౌక్ వద్ద ఎస్బీఐ బ్యాంకు వారి సహకారంతో పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. బ్యాంకు సిబ్బం�
Government School | తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్ల రీఓపెనింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
MLA Anil Jadav | ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు మైలారపు అడేళ్లు అలియాస్ భాస్కర్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. భాస్కర్ మృతదేహానికి ఆయన సొంత గ్రామం బోథ్ మండలం పొచ్చర గ్రామానికి తీసుకొచ్చారు. ఈ సంద�
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ (Bakrid) పర్వదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా హైదరాబాద్తోపాటు గ్రామాల