ఖానాపూర్ టౌన్ తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మోస్తారు వర్షం కురిసింది. వర్షంతో కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉంచిన వరి ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎండాకాలం ప్రారంభం అయిందంటే చాలు అంబలి పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన దేవర వినోద్ ప్రతీ సంవత్సరం వేసవికాలంలో అంబలి
బౌద్ధ అనుయాయులపై మతోన్మాద శక్తుల జరిపిన తీవ్రంగా ఖండిస్తున్నామని, బుద్ధుని విగ్రహాన్ని తొలిగించడం సరైంది కాదని అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల కార్యదర్శి వాగ్మారే కాంరాజ్ అన్నారు.
వర్షంతో తడిసి ముద్దయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. రెండు రోజుల నుంచి రైతులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్త�
ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డులో నూతనంగా ఏర్పాటు చేసుకున్న రెడ్డి సంఘ నూతన భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్�
బజార్ హత్నూర్ మండలం లో అకాల వర్షం గాలి వాన బీభత్సవం సృష్టించింది. బుధవారం కురిసిన వర్షం తో అన్నదాత ఆగమాయ్యడు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం తో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు.
ప్రమాదవశాత్తు పశువుల పాక దగ్ధమైన సంఘటన బజార్ హత్నూర్ మండలం లో బుధవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం. మండల కేంద్రానికి చెందిన కొంగర్ల రాము, రాజు అనే అన్నదమ్ములకు చెందిన పశువుల పాకలో ప్రమాదవశాత్తు మ�
ఉట్నూర్ సబ్ డివిజనల్ పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక కార్యచరణను రూపొందించారు.
ఆదిలాబాద్ పట్టణంలో రోడ్డు పక్కన ఉన్న చిరువ్యాపారుల దుకాణాలపైకి బుల్డోజర్ వెళ్లింది. మంగళవారం పలు ప్రాంతాల్లో ఫుట్పాత్ల ఆక్రమణలను మున్సిపల్ అధికారులు, పోలీసులు తొలగించారు.
ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం ప్రధాన కూడళ్లలో అధికారులు ఆక్రమణలను తొలగించారు. శివాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, దేవిచౌక్, కలెక్టర్ చౌక్ ప్రాంతాల్లో రెవెన్యూ, మున్సిపల్, పోలీసులు ఉదయం నుంచి �
దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు, రీజినల్ రింగ్ రోడ్డులో భూమి పోతున్నదని సిద్దిపేట జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల
ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. కొనుగోళ్లలో జాప్యం, అకాల వర్షాల కారణంగా నష్టపోతున్న రైతులు, పంట కొనుగోళ్లలో కోతల కారణంగా నష్టపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. యాసంగిలో రైతులు �