బజార్ హత్నూర్ మండల కేంద్రం లో ఎస్బీఐ బ్యాంకుని ఏర్పాటు చేయాలని సోమవారం ప్రజావాణిలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో కొనసాగిన ప్రజావాణిలో లీడ్ బ్యాంకు మేనేజర్ (LDM)ను కలిసి బజార్ హత్
Begumpet Police | దొంగతనం జరిగిన ఆరు గంటల్లోనే చోరీకి పాల్పడిన దొంగను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. గతంలో పనిచేసిన సంస్థలోనే కన్నం వేసిన ఈ ప్రబుద్ధుడు రూ. 46 లక్షలు అపహరించుకుని పారిపోయాడు.
మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం నుండి ఇంటర్నెట్ సేవలు స్తంభించడంతో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై తమ పిల్లలకు వివిధ �
ప్రయాణికుల ధన, మాన, ప్రాణాలు, భద్రతే ముఖ్యమని, ఇందులో భాగంగా జిల్లాలో మొదటిసారిగా ‘అభయ మై టాక్సీ ఈస్ సేఫ్' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
Adilabad | ప్రతి రోజు కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతోందంటూ ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది.
ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్ రాజర్షి షా ప్రజల నుంచి దరఖాస్తులు �
ఆదిలాబాద్ జిల్లా (Adilabad ) బీర్సాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఈర్ల రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వస్తున్నారు.
Blood Donation | ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, ఒకరికి రక్తదానం చేస్తే ప్రాణం కాపాడిన వారు అవుతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ఆన్లైన్ జీరో పర్మిట్ సిస్టమ్పై అవగాహన సమావేశం శుక్రవారం కలెక్టరేట్లో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత కార్యనిర్వాహక శాఖ అధికారులు, కాంట్రాక్టర్తో సమావేశం నిర్వహించారు.