ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు రవాణా పరమైన ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలకు రోడ్లు దెబ్బత�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథులు శనివారం గంగమ్మ ఒడికి చేరుకున్నారు. జిల్లాకేంద్రంలో శోభాయాత్రను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి, ఎస్పీ జానకీ షర్మిలతో కల
ఓ వైపు ఇటీవల కురిసిన వర్షాలు..మరోవైపు జాతీయ రహదారి 353(బీ) నిర్మాణ పనుల కోసం భారీ వాహనాల రాకపోకలు, ఇంకో వైపు గుంతల మయమైన దారులకు ప్రభుత్వం మరమ్మతులు చేయించకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని రోడ్లు అధ్�
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వాగుపై రూ.4.50 కోట్లతో నిర్మించిన వంతెన వర్షాలకు నీటిపాలు అవుతున్నది. వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి చిన్నపాటి వర్షాలకే వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో వాహనదా
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని మల్లంగి గ్రామానికి చెందిన జాడే శంకర్, జాదవ్ కృష్ణ, జాదవ్ మిథున్, జాదవ్ మిట్టు వ్యవసాయ పనులు ముగించుకొని బుధవారం సాయంత్రం ఇంటికి వస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ప్రతి సోమవారం వారసంత ఉంటుంది. సోమవారం ఉదయం మామిడిగూడ(జీ), మామిడిగూడ(బీ) గ్రామాలకు చెందిన దాదాపు 30 మంది పురుషులు, మహిళలు, పిల్లలతో కలిసి వారసంతకు వెళ్లారు.
Anna Bhau Sathe | ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో అన్నా బావ్ సాటే ఒక 105వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సాహిత్య సామ్రాట్ అన్న బావ్ సాటే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించి... జెండాను ఎగిరేశారు.