ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఆదిలాబాద్లో కలెక్టర్ రాజర్ష�
Increase seats | ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గురుకుల విద్యార్థులకు విద్య ద్వారా భవిష్యత్ వెలుగులు తీసుకురావాలంటే ప్రభుత్వ స్పందన అత్యవసరమని ఏజెన్సీ సాధన కమిటీ సభ్యులు జాదవ్ సుమేష్. దీపక్ డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన చలో హైద్రాబాద్ కమిషనరెట్ కార్యక్రమానికి తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న గ్రామపంచాయతీ మల్టీ వర్కర్ల ను పోలీస్ లు ముందస్తు అరెస్ట్ చేశారు. మంచిర్యా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ పథకాలను అధికారులు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
Villagers Protest | జిల్లాలో కురుస్తున్న వర్షాల ( Rain ) కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జైనథ్ మండల కేంద్రంలో కురిసిన వర్షానికి నీరు ఇళ్లల్లోకి రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయిం�
ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే క్రాసింగ్ వద్ద వాహనదారుల ఇబ్బందులను తొలగించడంతోపాటు ట్రాఫిక్ సమస్య నివారణ కోసం చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యం జరుగుతున్నది.
Sitaare Zameen Par | ఆదిలాబాద్లో "సితారే జమీన్ పర్" ప్రేరణాత్మక చిత్రం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.. ఈ చిత్రం ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల మనోభావాలను, సృజనాత్మకతను, వారి లోతైన ప్రపంచాన్ని స్పృశించే విధంగా రూ�
బజార్ హత్నూర్ మండల కేంద్రం లో ఎస్బీఐ బ్యాంకుని ఏర్పాటు చేయాలని సోమవారం ప్రజావాణిలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో కొనసాగిన ప్రజావాణిలో లీడ్ బ్యాంకు మేనేజర్ (LDM)ను కలిసి బజార్ హత్
Begumpet Police | దొంగతనం జరిగిన ఆరు గంటల్లోనే చోరీకి పాల్పడిన దొంగను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. గతంలో పనిచేసిన సంస్థలోనే కన్నం వేసిన ఈ ప్రబుద్ధుడు రూ. 46 లక్షలు అపహరించుకుని పారిపోయాడు.