రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి (Rain Alert). శనివారం ఉదయం నుంచి హైదరాబాద్లో ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. ఇక ఆదిబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావ
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.
తాండూర్ మండల కేంద్రంలోని మగ్దూంషా, మక్కుషా బాబాల దర్గా వద్ద ఈ నెల 20, 21 తేదీలలో ఉర్సు ఉత్సవాలు జరుగనున్నాయి. గత వంద సంవత్సరాల నుంచి అనవాయితీగా వస్తున్న ఉర్సు ఉత్సవాలను మతాలకతీతంగా మండలంలోని అన్ని వర్గాల ప్�
ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా డౌన్ డౌన్ అంటూ.. మా సమస్యలు వినే ఓపిక పీవోకు లేదని గురువారం కార్యాలయం ఎదుట తుడుందెబ్బ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనను వి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో నిర్వహిస్తున్న కల్లు తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. తయారీ కేంద్రంలో లభించిన తెల్లకల్లు శాంపిళ్లను సేకరించా�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షా అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు 131 వినత
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా.. నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న మూడురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం
అటవీ జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని ఆదిలాబాద్ జిల్లా వాంకిడి ఎస్సై ప్రశాంత్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా బేల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా యూరియాను తరలిస్తున్న వాహనాలను బుధవారం ఉదయం సిర్సన్న గ్రామ రైతులు పట్టుకున్నారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.