ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి అండర్-17 హ్యాండ్బాల్ టోర్నీలో ఆదిలాబాద్, వరంగల్ జట్లు విజేతలుగా నిలిచాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఆదివారం తొలుత జరిగి
ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలో విధిస్తూ రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుందంటూ నేరడిగోండలో రైతులు ఆందోళన చేపట్టారు.
పత్తి కొనుగోళ్ల తీరుపై రైతులు ఆందోళనకు దిగారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్ల విషయంలో అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడగొండలో హైదరాబాద్-నాగ్పూర్ �
నేటి పోటీ ప్రపంచంలో విద్యకున్న ప్రాముఖ్యతను వయోజనులకు వివరించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా వయోజన విద్యా శాఖ అధికారి పురుషోత్తం నాయక్ కోరారు.
రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Weather) మొదలైంది. గత రెండు రోజులుగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా (Low Temperatures) నమోదవుతున్నాయి. రాత్రిపూట చలిగాలుల (Cold Waves) తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్స్ లో నారాయణ ప్రీమియర్ లీగ్ (NPL) జోనల్ స్థాయి క్రీడా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆదిలాబాద్ జోన్, నిజామాబాద్ జోన్ల నారాయణ స్కూల్స్ జోనల్ స
దిగుబడులు కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. తేమ శాతం పేరిట కొర్రీలు పెట్టొద్దంటూ సూర్యాపేట జిల్లా అడివెంల క్రాస్ రోడ్డు వద్ద, ఆదిలాబాద్ జిల్లా బేలలో రైతులు రాస్తారోకో చేపట్టారు. గురువారం సూర్య�
బాల్య వివాహాల నిర్మూలనకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీవో బూర్ల మహేశ్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం పర్సనంబాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వైఖరిని నిరసిస్తూ బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ నగేష్ ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింద
మొంథా తుఫాన్ ప్రభావంతో నిర్మల్ జిల్లాలోని రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షంతో వరి చేలు నేలకొరిగాయి. దస్తురాబాద్ మండలంలోని రేవోజీపేట గ్రామంలో రైతు వంగాల సాయికి చెంది�