సుందరశాలలో గురువారం యూరియా పంపిణీ చేయగా, ముత్తరావుపల్లి, దుగ్నెపల్లి, చెల్లాయిపేట, నర్సక్కపేట గ్రామాల నుంచి సుమారు 800 మంది రైతులు తరలివచ్చి క్యూ కట్టారు. వర్షంలో తడుస్తూ క్యూ లైన్లో వేచి ఉన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈనెల చివరివరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.
తెలంగాణలో పండుల సమయంలో ఆర్టీసీ బస్సెక్కాలంటే భయమేస్తున్నదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఏ పండుగ వచ్చినా టీజీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచేస్తున్నదని ఘొల్లుమంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని కరంజి(టీ)లో బీఆర్ఎస్ సర్కారు హయాంలో కేసీఆర్ కాలనీలో 40 బెడ్ రూమ్ ఇండ్లున్న ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్�
ఆదిలాబాద్ జిల్లాలో 4.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. జూన్ మొదటి, రెండో వారాల్లో విత్తనాలు వేయగా వర్షాలు అనుకూలించడంతో మొదటిసారిగా వేసిన విత్తనాలు మొలకెత్తాయి.
Labourers | ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బదిలీ చేసిన 346 కోట్ల రూపాయలను వెంటనే వాపస్ తీసుకోవాలని.. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని వెంటనే అనుభవజ్ఞులైన ట్రేడ్ యూనియన్ నాయకులతో నియమించాలన్నారు కుమ్రంభీం ఆసిఫా�
సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటూ పకడ్బందీగా రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని వైద్యాధికారి సంజీవ్ కుమార్ చెప్పారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం సుంగపూర్ గ్రామంలో ఝరి �