కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు గురువారం ఇచ్చిన భారత్ బంద్ జయప్రదం అయింది. సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలతో �
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు నేడు(శుక్రవారం) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టనున్నారు. కాస్త గందరగోళ పరిస్థితు�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు నేడు(బుధవారం) పోలింగ్ నిర్వహించనున్నా రు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణం గా పోలింగ్ కేంద్రా
ఆదిలాబాద్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్
ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు తరలించిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఇంటిగ్రేటెడ్ పాఠశాల సాధన జేఏసీ నాయకులు ఖానాపూర్ ఓ�
ఆదిలాబాద్ పట్టణంలో ఆహ్లాదాన్ని పంచే చెరువులు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా అనవాళ్లు కోల్పోతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఖానాపూర్, కుమ్మరికుంట, సరస్వతి చెరువులు ఉన్నాయి. గతంలో ఈ చెరువుల కింద రైతులు సా�
గుప్త నిధుల పేరిట మోసం చేసిన నకిలీ బాబా సహా ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వి�
Adilabad | రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యకాండ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్తే సమస్యలపై నిలదీశాడని కక్షతో రాత్రి ఇంటికెళ్లి ఓ ఓటర్పై కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడు దాడికి దిగాడు. ఆదిల
Arrest | ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం సింగరాయిపేట గ్రామానికి చెందిన కోట్నాక బోజ్జిరావు అనే
గిరిజన యువకుడిని పాత కేసుల నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో గ్రామస్తులు అటవీ రేంజ్ కా
ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఆశించినా చేరిన వారికి బీ-ఫారాలు అందకపోవడంతో నాయకులు రాజీనామా చేస్�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసే 49 వార్డుల అభ్యర్థుల జాబితాను మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటించారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలు వర్షం పడితే జలమయం అవుతున్నాయి. రోడ్లపై నీరు ప్రవహించడంతోపాటు ఇండ్లలోకి నీరు చేరుతున్నది. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ప్రజ లు భయపడుతారు.