ఆదిలాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది. బస్సు డ్రైవర్, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును దవాఖానకు తీసుకెళ్లడంతో తల్లి, బి�
క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శినీ స్టేడియంలో ఒలింపిక్ డే రన్ను ఆయన జ్యోతి వెలిగించి ర్యాలీ ప్రారంభించారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విశేష స్పందన ఆర్టీసీకి రూ. 3.75కోట్లకు పైగా అదనపు ఆదాయం నాణ్యమైన సేవలతో నమ్మకమైన వ్యాపారం సద్వినియోగం చేసుకుంటున్న అన్ని వర్గాల ప్రజలు ప్రయాణికుల సేవే ప్రథమ కర్తవ్యమనే నినాదంత�
సర్కారు ప్రోత్సాహం సృజనాత్మకతతో తయారు చేయాలి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ టీ హబ్, టీఎస్ఐసీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఎదులాపురం, జూన్ 22 : సరికొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్న
టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఆ శాఖతో సంప్రదింపులు ప్రకృతి అందాలకు నెలవుగా గోదావరి తీరం బోటింగ్, పార్కుల ఏర్పాటుపై దృష్టి అనువైన ప్రాంతమంటున్న నాయకులు ఎమ్మెల్యే �
ఉపాధి కోసం వలస వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి దిక్కుతోచని భార్య, ఇద్దరు కూతుళ్లు ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు దస్తురాబాద్, జూన్ 22 : మండల కేంద్రానికి చెందిన చెవులమద్ది నర్సయ్య (బాషా) (40) ఉపాధి కోసం ముంబై వ
మైనింగ్ ఏడీ రవిశంకర్ ఎదులాపురం, జూన్ 22 : జిల్లాలో ఇసుక క్వారీలకు ప్రభుత్వ అనుమతులు లేవని, అక్రమంగా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ.రవిశంకర్ పేర్కొ�