జాతీయ రహదారి 353-బీ విస్తరణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వద్ద నిర్మిస్తున్న వంతెన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. బేల మండలంలోని ఉపాసనాల నుంచి భోరజ్ వద్ద జాతీయ రహదారి 44కు కలిపేలా నే
ఇంద్రవెల్లి, జూలై 31: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో గోరింటాకు వంటి సాంప్రదాయ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ విజయ అన్నారు.
ఇంద్రవెల్లి, జూలై 28: బడి ఈడు పిల్లలందరూ చదువుకునేలా, పాఠశాలలో చేరేలా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వారిని లక్ష్యంగా చేసుకొని సూటీలు, కార్ల డికీలు పగులగొట్టి నగదు చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఎస్ప
నీట్ పేపర్ లీకేజీ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు మేరకు శుక్
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడినా కళలు, సాంస్కృతిక వైభవానికి కొదువ లేదు. ఆధునిక సమాజానికి దూరంగా ఉన్నా మౌఖిక, సాంప్రదాయిక కళారూపాలను స్థానిక సామాన్య ప్రజలు కాపాడుతూ వస్తున్న
ప్రతి విద్యార్థికి నులి పురుగుల నివారణ మాత్రలు అందించాలని నిర్మల్ కలెక్టర్ భవే శ్ మిశ్రా అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని సోఫినగర్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ నులి పురుగుల నివారణ దినో
ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టనున్న ఇండస్ట్రియల్ కారిడార్కు తమ భూములు ఇవ్వమని, పరిశ్రమలకు వ్యవసాయ భూములను మినహాయించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గూడ, కొరాట, హత్తిఘాట్కు చెందిన రైతులు సోమవా
ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టనున్న ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి తమ భూములను మినహాయించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని గూడ, కొరాట, హత్తిఘాట్ గ్రామాలకు చెందిన ర
ఆదిలాబాద్ పట్టణంలో కెమికల్ అండ్ డ్రగ్స్ను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను టూ టౌన్ పోలీసులు ఛేదించారు. సోమవారం సాయంత్రం ఏఆర్ హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు ఎస్పీ అఖిల్ మ