మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఓసీపీలతో పాటు భూగర్భ గనులు నిప్పు ల కుంపటిని తలపిస్తున్నాయి. నాలుగు రో జులుగా శ్రీరాంపూర్ ఏరియాలో 41 నుం చి 44 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యా
నిర్మల్ జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమం గా పెరుగుతూ వస్తున్నాయి. దాదాపు 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నాయి. ఉద యం 8 గంటల నుంచే సుర్రుమంటున్న ఎండ సాయంత్రం 6 గంటలు దాటినా తన ప్రభావా న్ని చూ�
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీలిమిటేషన్ బిల్లును నేడు(గురువారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. నియోజకవర్గాల పునర్విభజనతో దేశంలో 545 ఉన్న లోక్సభ స్థానాలు 850కి విస్తరించనున్న
మూత పడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ (సీసీఐ)ను కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రారంభించాలని, లేనిపక్షంలో రైతుల వద్ద సేకరించిన భూములను తిరిగి అ ప్పగించాలంటూ సీసీఐ సాధన కమిటీ సభ్యులు డి మాండ్ చేశారు.
Cannabis Plants | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామ పంచాయతీలోని గుండ్ల పహాడ్ గ్రామంలో ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
దస్తురాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. గతేడాది పక్క గ్రామం అయిన పెర్కపల్లెలో పిడుగు పడడంతో పీహెచ్సీలో విద్యుత్ వైరింగ్ కాలిపోయింది.
“దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం.. సర్కారు రాగానే కొత్త రేషన్ కార్డులిచ్చాం..” అంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నిబంధనలు అనుసరించి రేషన్ కార్డులకు కోత పెట
అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారమే ప్రతి ఒకరూ సమాన ఫలాలు అందుకోగలుగుతున్నామని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
నిర్మల్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) ఎన్నికల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. పదవీ కాలం ముగిశాక కూడా ఏడాదిన్నరపాటు కొనసాగించిన ప్రభుత్వం గత నవంబర్లో పాలక వర్గాలను రద్దు చేస�
ఉపాధి హామీ కూలీలు ఆన్లైన్ సాంకేతిక సమస్యలతో సతమతం అవుతున్నారు. నూతనంగా ఫేజ్ క్యాప్చరింగ్ విధానం పెట్టడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంద్రవెల్లి మండలంలో నాలుగు వేలకు పైబడి ఉపాధి హామీ కూలీలు ర�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించగా, నాయకులు, కార్యకర్తల్లో నయా జోష్ కనిపించింది. ఇటీవల క్యాతన్పల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగర
నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులపై నిర్ల క్ష్యం వద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం తిర్యా
మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు సోమవారం(ఈ నెల 13)తో ముగిశాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 9703 మంది రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలైన 47 మంది పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశార