BRS Strike | బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి లక్సెట్టిపేట పట్టణంలోని స్థానిక ఊట్కూరు చౌరస్తాలో బాధిత రైతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చే
Jeevan reddy | సర్కారు నిర్లక్ష్యంతో చనిపోయిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి లక్సెట్టిపేట పట్టణంలోని స్థానిక ఊట్కూర�
లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు గోడ కూలి మృతి చెందిన రైతుల కుటుంబసభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు.
మంచిర్యాల జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులుకు రెండు వేర్వేరు ఘటనల్లో గోడలు కూలి నలుగురు రైతులు దుర్మరణం చెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు.
Mancherial | మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా గోడకూలడంతో నలుగురు రైతులు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డార
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని లేండిగూడ గ్రామానికి చెందిన మడావి శ్రీదేవి(14) వడదెబ్బతో మంగళవారం మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబీకులు వివరాల ప్రకారం..
ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టిస్తానని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సుమారు రూ.1.70 కోట్ల మేర మోసం చేసిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె.నా�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ముందుగా ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణనను చేపట్టనున్నారు.
మున్సిపల్ కార్మికుడు దర్శ వినోద్ అనారోగ్యంతో మరణించాడు. మాజీ మంత్రి జోగు రామన్న, మున్సిపల్ మా జీ చైర్మన్ జోగు ప్రేమేందర్ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల ఆయన నివాసానికి చేరు�
గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. ఇందులో భాగంగా పీవీటీజీ గిరిజనులకు ఇండ్లు మంజూరవుతుండగా.. సొంతింటి కల నేరవేరుతుందనే ఆశలో గిరిజనులు అప్పు చేసి ఇండ�
కాసిపేట, మే 5 : విద్యతోనే గౌరవంతో పాటు ఆత్మ విశ్వాసం పెరుగుతుందని వయోజన విద్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఏ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందిన 265 మంది మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
కొన్ని రోజులుగా అగ్నిప్రమాదా లు సంభవిస్తున్నాయి. దీంతో చేతికొచ్చిన పంటలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. రైతులు యాసంగిలో జొన్న, మక్క సాగు చేశారు. ఇప్పటికే రెండు పంటల కోతలు ప్రారంభం కాగా.. మక్క కొనుగోళ్లు జరుగు