Congress | రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు జేసి ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కనికరం లేని కాంగ్రెస్ పాలనలో(Congress rule) అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కాప్రి గ్రామంలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన తోటికోడళ్లు ఎల్మా పుష్పతబాయి(70), ఎల్మా సుశీలబాయి(63)లు మృతి చెందారు.
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పని చేస్తున్న 14 కళాశాలలను విభజిస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీంతో గిరిజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలోని కలెక్టరేట్, సారంగాపూర్, తాంసి మండలాల్లో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని, లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత తీర్చాలని నిన�
Farmers | “బాంబెన్ మీ కాల్మొక్తా.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు అవుతున్నది. ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. వేసిన ధాన్యాన్ని తరలించడం లేదు. తరలించడానికి లారీలు రావడం లేదు. ధాన్యాన్ని నింప�
సింగరేణి సంస్థ, సింగరేణి ప్రాంతంలోని శాసన సభా స్థానాలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సింగరేణి ప్ర�
రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణిలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ సత్ఫలితాన్నిస్తోంది. పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్లో.. వినియోగించబడని కరెంట్ను గ్రిడ్కు సరఫరా చేయకుండా, �
మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందాడు. సోమవారం శాంతినగర్లో జరిగిన అంత్యక్రియల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని పాడే మోశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. సత్యనారాయణ బీఆర్ఎస్ పార్ట�
ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెంచుతుండడంతో వాహనదారులపై భారం పడుతున్నది. పది రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్ ధరలు పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ లీటర్కు రూ. 2.84, డీజిల్
farmer | ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రోడ్డెక్కిన రైతన్నలు అధికారుల కాళ్లపై పడ్డా కనికరించడం లేదు. నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహిస్తున్న లింగాపూర్ గ్రామానికి చెందిన రైత�
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో గల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే భూములు అక్రమణకు గురవుతున్నాయి.
సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ పిలుపునిచ్చారు.