నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట్ పునరావాస గ్రామస్తులకు మంగళవారం అటవీ, రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూముల హద్దులు చూపిస్తున్నారు. ఈ సమయంలో నచ్చల్ ఎల్లాపూర్ గిరిజనులు హద్దులు చూపిస్తున్న ప్రదేశ�
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలవ్యాప్తంగా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పుట్టిన రోజు వేడుకలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నేరడిగొండలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మండల కన్వీనర్ అల్లూరి �
కష్టపడి పండించి పంటలను కొనాలని కోరడమే కాంగ్రెస్ పాలనలో నేరమవుతున్నది. ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రైతులపై పోలీసులు కుట్రపూరితంగా కేసులు నమోదు చేసస్తున్నారు
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఉద్యమ స్ఫూర్తితో విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ పిలుపునిచ్చారు. సోమవా�
నకిలీవిత్తన విక్రయదారుల ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆదిలాబాద్లోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు
ఆదిలాబాద్ యువత భవిష్యత్ కోసం సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అత్యవసరమని, ఈ లక్ష్యంతో మంగళవారం నిర్వహించనున్న ‘హలో యువత.. చలో సీసీఐ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న ఒక ప్రకటనలో పిలుప
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో ముందస్తుగా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు ఎమ్మెల్యేకు గజమాల వేసి డీజేతో స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప�
నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము పుట్టిన రోజు సందర్భం�
TUV President | తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) ఉద్యోగ, ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షుడిగా తాండూర్కు చెందిన మలిదశ ఉద్యమకారులు మాసాడి శ్రీరాములు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బోడ సతీష్ నియమితులయ్యారు.
Arrest | రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్న నకిలీ పత్తి విత్తనాల అంతరాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
Sarpanchs Association | కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనురు మండలం సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా బీఆర్ఎస్ నాయకుడు కోడప ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వేసవి సెలవులకు టాటా చెప్పి.. బడిబాట పట్టనున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. దాదాపు 50 రోజులకుపైగా ఆటాపాటలతో గడిపిన విద్యార్థులు.. నేడు(సోమవారం) పాఠశాలలు పునఃప్రారంభం కావడంత�