సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న కార్మిక, కార్మికేతర కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం 2,242 మందికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ర
విద్యుత్ వినియోగ దారులను ఇబ్బందులకు గురి చేయవద్దని, వారితో సత్ప్రవర్తనతో ఉండి సమస్యలు ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని రాష్ట్ర విద్యుత్ నియం త్రణ మండలి అధ్యక్షుడు శ్రీరంగారావు సూచిం చారు.
అత్యవసరం అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది 108 అంబులెన్స్. విపత్కర సమయంలోనూ సమర్థవంతంగా సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపును పొందారు 108 పైలెట్లు. వారి సేవలకు గుర్తింపుగా యేటా మే 26న జాతీయ పైలెట్స్ దిన�
పట్టణంలో మంగళవారం రాత్రి వడగళ్ల వాన బీభ త్సం సృష్టించింది. పలు వార్డుల్లోని రోడ్లపై చెట్లు విరిగిపడగా మున్సిపల్ చైర్మన్ అం కం రాజేందర్ సిబ్బందితో తొలగించారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొ న్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నిధు ల నుంచి గాంధీ గంజ్లో ఏడు దుకాణ సముదా యాల నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు.
ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో పలువురు విద్యుత్ ఉద్యోగులు మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబా లను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడు ఆదుకుం టుందని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న పేర్కొన్నారు. విద్యుత్
ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్ పాత్ర కీలకమైనదని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ వన్టౌన్ పోలీస్ స్టేషన్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు.
జంతువుల కోసం అనువైన గడ్డిజాతి మొక్కలు పెంచాలని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ రామలింగం అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం బీర్సాయిపేట అటవీ శాఖ రేంజ్ పరిధిలోని జంతువుల కోసం �
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం కార్యరూపం దాల్చుతున్నది.
మన ఊరు - మన బడి కార్యక్రమం కింద నిర్వహించే పనులను నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్
పట్టణంలోని కాలనీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు కొత్త కుమ్మరివాడలో రూ.10 లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఆమె సరస్వతి పుత్రిక.. అత్యంత ప్రతిష్టాత్మకమైన అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో సీటు కొట్టింది. అందరికీ ప్రేరణగా నిలిచింది. ఆమె ఎవరో తెలుసుకోవాలంటే ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్�