దేశంలోనే అరుదైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కృతమవుతున్నది. వ్యవసాయం నుంచి ఐటీ వరకు, పల్లె నుంచి పట్టణం వరకు తెలంగాణ రాష్ట్రం నేడు సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధికి కేరాఫ్గా మారిందని మంత్రి కేటీఆర్�
తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరులో అద్భుతాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.
యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పరిశ్రమలు స్థాపించాలని, ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదగాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్రాజ్, వరుణ్రెడ్డి పిలుపునిచ్చారు.
బీజేపీని వ్యతిరేకించే వారికే తాము మద్దతు ఇస్తామని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో మంగళ వారం ఆర�
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రజలంతా శాంతియుతంగా ఉంటున్నారని, అందుకు పోలీస్ వ్యవస్థలో పెను మార్పులు సంభవించాయని పేర్కొన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంల
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాలో విద్యుత్ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్లో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవానికి జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రాంక
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆర్టీసీ డీఎం కల్పన పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆర్టీస�
రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విత్తన విక్రయ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ రంగం గుణాత్మక మార్పు సాధించి, కరంటు కోతల దుస్థితి నుంచి వెలుగు జిలుగుల రాష్ట్రంగా ప్రకాశిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రాష్ట్ర అవతరణ �
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబురాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ ప్రగతి పేరిట జరిగిన సభల్లో విప్ బాల్క సుమన్తోపాటు ఎమ్మె�
స్వరాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వెల్లివిరుస్తోంది. రాష్ట్ర సర్కారు పలు రంగాల్లో శిక్షణ ఇస్తూ.. పరిశ్రమలు నెలకొల్పడానికి సహాయ, సహకారాలు అందిస్తున్నది. నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్), టీ ఫ్రైడ్
బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా సెక్టోరల్ అధికారులు నారాయణ, సుజాత్ ఖాన్ అన్నారు. మండలంలోని ఆడెగాం(బీ), జామిడి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి జిల్లా సెక�
“మన సీఎం కేసీఆర్ అన్ని వర్గాల కోసం పథకాలు తీసుకొచ్చిండు. వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నడు. పేదింటి ఆడ బిడ్డ పెండ్లికి రూ. లక్ష సాయం చేస్తున్నడు. రైతుబంధు కింద పంటల సాగుకు పైసలిస్తున్నడు. హాస్టళ్లు