DEO Yadaiah | విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషిచేయాలని మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్య సూచించారు.
Failure Congress | అకాల వర్షం కుభీర్ మండల రైతాంగానికి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చిన నేపథ్యంలో అమ్ముకుందామనుకునే సమయంలో వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి.
National Integration | హైదరాబాద్లో నవంబర్ 8,9వ, తేదీలలో నిర్వహించనున్న మూడవ జాతీయ సమైక్యత సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని జై భారత్ జిల్లా కోఆర్డినేటర్ పేందోర్ దీపక్ పిలుపునిచ్చారు.
మంచిర్యాల జిల్లాలో సీఎంఆర్ ధాన్యం కొనుగోళ్లలో ఇందారం రైస్మిల్లర్ చేసిన గోల్మాల్ రోజుకో మలుపు తిరుగుతున్నది. భారీ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్న ఈ వ్యవహారంలో విజిలెన్స్, టాస్క్పోర్స్
బస్సులు నిలుపడం లేదంటూ కోటపల్లి మండలం రాంపూర్ గ్రామ మహిళలు బుధవారం ఆందోళన బాట పట్టారు. మంత్రి వివేక్కు చెప్పినా తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశార�
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ రైతన్నలను నిండా ముంచింది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం పడగా, వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్వీ ఫైర్ అయ్యింది. ఈ మేరకు బుధవారం హలో విద్యార్థి-చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశ�
disabled children | తాండూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయం భవిత సెంటర్ నందు దివ్యాంగ పిల్లలకు బుధవారం మండల విద్యాధికారి ఎస్ మల్లేశం ఆధ్వర్యంలో ఉచితంగా ఉపకరణాలు అందజేశారు.
EGS Staff | నార్నూర్, అక్టోబర్ 29 : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వివిధ కారణాలతో మృతి చెందిన టెక్నికల్ అసిస్టెంట్లను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని జాతీయ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు ప�