lpg gas | తాము గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ ఇంకా రావడం లేదని డీలర్లను వినియోగదారులు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్, చమురు నిల్వ లు తగ్గిపోతాయని, ధరలు పెరుగుతాయనే వదంతులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ల కొరతతో వేకువ జాము నుంచే ఏజెన్సీల ఎదుట జనం
క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా తీర్పును మంత్రి వివేకానందతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించి, ఎన్నిక నిర్వహించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. క్యాతనపల్లి మున్సిపాల
Missing Case | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామానికి చెందిన ఆల్క అక్షిత అనే 22 ఏళ్ల యువతి కనిపించకడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు.
Collector Harita | జైనూరు మండలం గౌరీ గ్రామంలో గల జైనూర్- లింగాపూర్ రహదారి మధ్యలో ఉన్న వంతెనను హై లెవెల్ వంతెనగా నిర్మించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు.
ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. తిరుపల్లి, వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట గల గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం వచ్చిన వినియోగదారులకు నిరాశే ఎదురవుతున్నది. నో స్టాక్ బోర్డులు దర
‘కాంగ్రెస్ సర్కారు ఎకరాకు ఇస్తున్న రైతు భరోసా డబ్బులు యాడికి సరిపోతాయి. మాకున్న మొత్తం భూమికి డబ్బులు వస్తాయని ఆశిస్తే.. ఎకరం భూమికి వేసి ఊరుకున్నారు.
‘ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ ఎదుట రైల్వేగేటు మూసివేసి 76 రోజులు అవుతున్నది. బ్రిడ్జి పనులు ప్రారంభంకాలేదు. రెండు రోజుల్లో వంతెన పనులు ప్రారంభించకపోతే టిప్పర్లలో మొరం తీసుకొచ్చి తవ్విన గుంతను �