ఉచిత రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. అయితే కార్డుదారుల్లో సరైన అవగాహన లేకపోవడం, బాధ్యతారాహిత్యం కారణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మూడేళ�
స్వాతంత్ర పోరాటంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు పాల్గొనడం మనందరికీ గర్వకారణమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. 80వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా కాగజ్
మంచిర్యాలలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. మొన్నటి వరకూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా ఉన్న మంతెన జగన్మోహన్రావు మంత్రి వివేక్తో చీకటి ఒప్పందం నడిపిస్తున్నారని ‘నమస్తే తెలంగాణ’ వ
Nennela School | విద్యార్థులు తమ తమ పాత దుస్తులతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి వచ్చింది. వేడుకలకు కొందరు పాత యూనిఫామ్తో వేడుకల్లో పాల్గొనగా.. మరికొందరు విద్యార్థులు మల్టీ కలర్ దుస్తులతో వచ్చారు.
ఆసిఫాబాద్ జిల్లా అధికార పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. డీసీసీ అధ్యక్షురాలిని తొలగించాలంటూ సొంత పార్టీ నాయకులే గాంధీ భవన్ ముందు ధర్నా చేసి.. ‘నాన్ లోకల్ డీసీసీ హటావో.. కాంగ్రెస్ బచావో’.. అని �
ఆసిఫాబాద్ జిల్లా కేం ద్రంలోని పరేడ్ గ్రౌండ్తో పాటు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ కలెక్టరేట్లో శనివారం నిర్వహించ నున్న పంద్రాగస్టు వేడుకలకు స ర్వం సిద్ధం చేశారు. ఆసిఫాబాద్ లో తెలంగాణ శాసన మండలి డి �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం మంచిర్యాల నుంచి హాజీపూర్ వరకూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ స�
ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని అక్రమంగా దారి మళ్లించి, బ్లాక్ మార్కెట్లో విక్రయించి ఆర్థిక లాభాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్ గంప సంతోశ్కుమార్పై బ్�
కుమ్రం భీం ఆసిఫాబా ద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్ డాక్టర్.. జనరల్ డాక్టర్, హెల్త్ సూపర్వైజర్, హెచ్ఈవో, ఫార్మసిస్ట్, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, జూన�
Oil Palm : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
CITU Dharna | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ మేరకు హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలీల సంఘం,
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గోమాస ప్రకాష్, సహాయ కార్యదర్శి దాగం రాజారాం డిమాండ్ చేశ�