గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలతో పోల్చితే నగర, పట్టణ ప్రాంతాల్లో పెరిగే పిల్లలే శ్వాసకోశ సమస్యలతో అధికంగా బాధపడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. మురికివాడల్లో, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్
ప్రభుత్వాల నిర్లక్ష్యం బెంగళూరు నగరానికి శాపంగా మారింది. ట్రాఫిక్ రద్దీకి తగినట్టు గత, ప్రస్తుత ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించకపోవడంతో నగర ఆర్థిక వ్యవస్థకు రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నది.
Heavy rains | గోదావరి నది వరదల కారణంగా హైదరాబాద్ నుంచి ములుగు జిల్లా మీదుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం భూపాలపట్నం కు వెళ్లే 163 జాతీయ రహదారి పై టేకులగూడెం గ్రామశివారులో రహదారి పైకి గోదావరి వరద చేరడంతో రెండు రాష్ట్రా�
Telangana Decade Celebrations | దేశంలో ఐదో పెద్ద నగరం.. నాలుగు జిల్లాల పరిధి.. ఐదు పార్లమెంట్ స్థానాలు.. 25 అసెంబ్లీ నియోజకవర్గాలు.. కోటికిపైగా జనాభా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపమిది. ఇంతటి మహానగరానికి �
పాదచారులు ట్రాఫిక్లో రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ ఎంతో ఉపయోగపడుతాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సిగ్నల్స్ దాటే క్రమంలో ఎంతో మంది పాదచారులు ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని అర
ఒకప్పుడు నిత్యం వేలాది మంది రాకపోకలతో కిటకిటలాడే వరంగల్ నగర రహదారులు, కూడళ్లు.. ఇరుకుగా, అడుగడుగునా గుంతలు, చిన్నపాటి వర్షం పడితేనే వరద నీటితో జలమయమై ప్రజలకు చుక్కలు కనిపించేవి. స్థానికులే గాక వివిధ జిల్
Hema Malini | దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ట్రాఫిక్ భారీగా పెరుగుతున్నది. దాంతో వాహనదారులకు కష్టాలు ఇబ్బందులుపడుతున్నారు. సామాన్యులతో పాటు సెలెబ్రిటీలకు సైతం కష్టాలు తప్పడం లేదు. ట్రాఫిక్లో ఇబ్బందులుపడలేక ప్
Hyderabad | ఈ నెల 8న నగరానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తుండటంతో సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత�
Hyderabad | నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై నుంచి వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈనెల 6న అర్ధరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు రోజులపాటు వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున
సంగారెడ్డి జిల్లాలోని ఎన్హెచ్-65 విస్తరణ పనుల్లో జాప్యం కారణంగా గతేడాది 150కి పైగా ప్రమాదాలు చోటుచేసుకోగా, వేర్వేరు ప్రమాదాల్లో 30మందికి పైగా మృతిచెందారు. సంగారెడ్డి జిల్లాగుండా ఎన్హెచ్65 శేరిలింగంపల్�
కరీంనగర్కు పూర్వం ఎలగందుల జిల్లా కేంద్రంగా కొనసాగిందని, ఎంతో చరిత్ర కలిగిన ఎలగందుల గ్రామానికి పూర్వవైభవం తెచ్చి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల �
Hyderabad | నగరంలో శబ్ద కాలుష్య తీవ్రత పెరుగుతూనే ఉంది. ఏటా నగరంలో పరుగులు పెడుతున్న వాహనాలతో మోత మోగిపోతున్నది. కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి ప్రామాణికాన్ని దాటి రణగొణ ధ్వనులు వ్యాప్తి చెందుతున్నాయి.