రోడ్లు ఎలా ఉన్నాయ్? ట్రాఫిక్ జామ్ ఏర్పడిందా? ఆ మార్గంలో యాక్సిడెంట్లు ఏమన్నా జరిగాయా? ఇలాంటి విషయాలను వాహనాలు పంచుకుంటాయ్! తద్వారా ట్రాఫిక్ రద్దీతోపాటు రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయ్!! ఏంటీ ఆశ్చర్యం
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీ వాహనాలపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ డీవీ శ్రీనివాసరావు
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు సెలవులు ముగియడంతో తిరిగి భాగ్యనగరం బాటపట్టారు. దాంతో బుధవారం 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగింది. ప్రధానంగా సూర్యాపేట, చౌటుప్పల్ పట్టణ కేంద్రాల్లో వాహ
నిత్యం వేలాది వాహనాల కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే నగర వాసులు సంక్రాంతి సెలవులతో ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో వాహనాల రద్దీ తగ్గడంతో గాలిలో సూక్ష్మ ధూళి కణాల తీవ్రత భారీగా తగ్గింది. దీంతో పీసీబీ సూచి�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి (NH 65) రద్దీగా మారింది. నేటి నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్ల బాటపట్టారు.
నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకీ పెరుగుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇం దులో భాగం గా మెహిదీపట్నంలో ట్రాఫిక్ ఇబ్బందులు దూరం చేయడానికి ఆసిఫ్నగర్ ట్రాఫిక�
ట్రాఫిక్లో నగర పౌరులు నరకం చూస్తున్నారు. అరగంట ప్రయాణానికి గంటకుపైగా సమయం పడుతుందంటూ వాపోతున్నారు. ప్రభుత్వం మారడం, అధికారులు మారడంతో ట్రాఫిక్ విభాగంలో పనిచేసే వారంతా ఇక్కడ ఉంటామా? వెళ్లిపోతామా? వేరే
‘మహిళలను గౌరవించండి.. వారికి కేటాయించిన సీట్లను వారికే ఇవ్వండి’.. ఇది ఆర్టీసీ బస్సుల్లో కనిపించే స్లోగన్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణ�
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ రద్దీ ఏర్పడి ప�
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక కాన్వాయ్లో సిద్ధరామయ్య ఎల్బీ స్టేడియానికి వస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ము�
Hyderabad | హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మెట్రో, ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, రోజురోజుకు జనాభా, వాహనాలు పెరుగుతుండ టంతో ‘మిస్సింగ్ లింక్స్ ప్రాజెక్టు’ పేరుత�
హైదరాబాద్లోని రేతిబౌలి-గచ్చిబౌలి మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో టోలిచౌకి వద్ద అతి పొడవైన ఫ్లై ఓవర్ను నిర్మించింది.
హైదరాబాద్ కంపెనీలను బెంగళూరుకు తరలించేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తున్నదా? ఈ మేరకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్కాన్కు లేఖ రాశారా? ఇందులో నిజమెంతా? ఇటీవల జరిగిన కొన్ని పరిణామా
మైండ్ స్పేస్ జంక్షన్.. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టింది. కొండాపూర్ టు బంజారాహిల్స్, టోలిచౌకి టు హైటెక్ సిటీ.. కూకట్పల్లి ప్రాంతాలకు నిత్యం వేలాది వాహనా�