రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటే మాకేంటీ?..ఫొటోలు కొట్టాలి.. ఆదాయాన్ని పెంచాలి.. ఖజానా నింపే ధోరణితో ప్రజాపాలనలో ట్రాఫిక్ నియంత్రణను ట్రాఫిక్ పోలీసులు గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్లపై ఎక్కడ
టెక్నాలజీని వాడుకోవడంలో సైబరాబాద్ పోలీసులు మరో ముందడుగు వేశారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో సవాలుగా మారిన ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు వినూత్న రీతిలో డ్రోన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చా�
ఔటర్ రింగు రోడ్డు ఇంటర్ చేంజ్ల వద్ద శాస్త్రీయంగా నిర్మాణం చేపట్టకపోవడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలకు దారి తీస్తోంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ. మేర నిర్మించిన ఔటర్ రింగు రోడ్డుపై 21 చోట్ల ఇంటర్ చేంజ్లను
రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ట్యాంక్బండ్పై నిర్వహిస్తుండటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ట్యాంక్బండ్పైకి సాధారణ వాహనాల అనుమతి ఉండదని నగర ట్రాఫిక్ అదనపు సీపీ తెలిపా
దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశీయంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య 40-42 కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని ప్రముఖ రేటిం�
చార్ధామ్ యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. దీంతో వారు ట్రాఫిక్, ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించాలని భావిస్తున్న న్యూయార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. మన్హట్టన్లోని రద్దీప్రాంతంలో ఇకపై కార్లు ప్రవేశిస్తే ‘రద్దీ రుసుము’గా 15 డాల
MLA Sudhir Reddy | ట్రాఫిక్ చిక్కులు లేకుండా పుట్పాత్లపై వ్యాపారాలు చేసుకోవాలని, ట్రాఫిక్కు(Traffic) ఇబ్బంది కలిగితే పోలీసులు చర్యలు తీసుకుంటారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు.
వాహనాల ట్రాఫిక్తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో కర్ణాటక రాజధాని బెంగళూరు దేశంలోనే మొదటి స్థానంలో.. ప్రపంచంలో ఆరో స్థానంలో ఉన్నది. ఆ తర్వాత పుణెలో భారీగా ట్రాఫిక్ ఉంటున్నదని ఆమ్స్టర్డామ్ �
నిత్యం ట్రాఫిక్ జామ్తో (Traffic) హైదరాబాద్ నగరవాసులు అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతుండటంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
Traffic Restrictions | ఎల్బీస్టేడియంలో నర్సు రిక్రూట్మెంట్ సందర్భంగా ఎల్బీస్టేడియం పరిసరాల్లో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ �
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మల్టీజోన్ ఐజీ డాక్టర్తరుణ్ జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మహానగరాన్ని పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యపై సీఎం సీరియస్ అయ్యారు. దీంతో పోలీసు యంత్రాంగం ట్రాఫిక్పై ఫోకస్ పెట్టింది. శనివారం బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నగర కొ�
మహానగరాన్ని పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యపై సీఎం సీరియస్ అయ్యారు. దీంతో పోలీసు యంత్రాంగం ట్రాఫిక్పై ఫోకస్ పెట్టింది. శనివారం బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నగర కొ�