MLA Talasani | నగరంలో ట్రాఫిక్కు(Traffic )ఇబ్బందులు కల్పిస్తే చర్యలు తప్పవని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
గత ఏడాది దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 6.12 శాతం పెరిగింది. 2023లో 15.20 కోట్లుగా ప్రయాణికులుంటే.. 2024లో 16.13 కోట్లుగా ఉన్నారు. ఈ మేరకు బుధవారం పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విడుదల చేసిన అధికారిక గణాంకాలు చె�
ఉదయం మొదలు...రాత్రి పన్నెండు గంటల వరకు మణికొండ, నార్సింగి పట్టణ కేంద్రాలల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరిగిపోతుంది. చిన్నచిన్న వ్యాపారాలు ఫుట్పాత్లపై నిర్వహిస్తుండటంతో అక్కడకు వచ్చే వాహనదారులు రో
Traffic Challans | కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టారు. రికార్డు స్థాయిలో సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు రూ.89 లక్షల మేర చలాన్లు జారీ చేశారు.
పాత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ వేడుకలను (New Year Celebrations) భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే హైరదాబాద్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో వేల సంఖ్యలో ఈవెంట్లు ఏర్పా�
కరీం‘నగరం’లో ట్రాఫిక్ ఆంక్షలు మరింత కఠినతరం కానున్నాయి. కొత్త ఏడాది నుంచి గీత దాటితే చాలు వాహనదారుల జేబుకు చిల్లులు పడబోతున్నాయి. స్మార్ట్ సిటీ కింద నగరపాలక సంస్థ 2కోట్లతో 28 చోట్ల అత్యాధునిక కెమెరాలతో
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు హైడ్రా కసరత్తు ప్రారంభించింది. నగరంలోని ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలపై దృష్టిపెట్టింది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో పాటు హైడ్రా ట్�
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచే వెళ్లే వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఆదివారం పలుచోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
సిమెంటు లారీ బ్రిడ్జిని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం నల్లగొండ జిల్లా చిట్యాలలో 65వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ వైపు నుంచి సిమెం�
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించి, బాధ్యతతో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏసీపీ శంకర్ రాజు అన్నారు.
గంట కాదు.. రెండు గంటలు కాదు.. మంగళవారం ఏకంగా ఆరు గంటల పాటు నగర ప్రజలు ట్రాఫిక్లో చిక్కుకొని విలవిలలాడారు. కోఠిలో ఆశ వర్కర్లు ధర్నాకు దిగడంతో ఆ ప్రభావం సగం నగరం పై పడింది.