రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ రద్దీ ఏర్పడి ప�
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక కాన్వాయ్లో సిద్ధరామయ్య ఎల్బీ స్టేడియానికి వస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ము�
Hyderabad | హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మెట్రో, ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, రోజురోజుకు జనాభా, వాహనాలు పెరుగుతుండ టంతో ‘మిస్సింగ్ లింక్స్ ప్రాజెక్టు’ పేరుత�
హైదరాబాద్లోని రేతిబౌలి-గచ్చిబౌలి మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో టోలిచౌకి వద్ద అతి పొడవైన ఫ్లై ఓవర్ను నిర్మించింది.
హైదరాబాద్ కంపెనీలను బెంగళూరుకు తరలించేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తున్నదా? ఈ మేరకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్కాన్కు లేఖ రాశారా? ఇందులో నిజమెంతా? ఇటీవల జరిగిన కొన్ని పరిణామా
మైండ్ స్పేస్ జంక్షన్.. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టింది. కొండాపూర్ టు బంజారాహిల్స్, టోలిచౌకి టు హైటెక్ సిటీ.. కూకట్పల్లి ప్రాంతాలకు నిత్యం వేలాది వాహనా�
హైదరాబాద్లోని ట్యాంక్బండ్ (Tank Bund) పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. దుర్గామాత నిమజ్జనాల (Durga Mata Immersion) కోసం పెద్ద సంఖ్యలో వాహనాలు హుస్సేన్సాగర్ (Hussain Sagar) తీరానికి తరలివచ్చాయి.
నల్లకుంట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో అడిక్మెట్ బ్రిడ్జి (ఆర్ఓబీ ఫ్లై ఓవర్) మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు బ్రిడ్జిపై రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు నగ�
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలతో పోల్చితే నగర, పట్టణ ప్రాంతాల్లో పెరిగే పిల్లలే శ్వాసకోశ సమస్యలతో అధికంగా బాధపడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. మురికివాడల్లో, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్
ప్రభుత్వాల నిర్లక్ష్యం బెంగళూరు నగరానికి శాపంగా మారింది. ట్రాఫిక్ రద్దీకి తగినట్టు గత, ప్రస్తుత ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించకపోవడంతో నగర ఆర్థిక వ్యవస్థకు రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నది.
Heavy rains | గోదావరి నది వరదల కారణంగా హైదరాబాద్ నుంచి ములుగు జిల్లా మీదుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం భూపాలపట్నం కు వెళ్లే 163 జాతీయ రహదారి పై టేకులగూడెం గ్రామశివారులో రహదారి పైకి గోదావరి వరద చేరడంతో రెండు రాష్ట్రా�