దూలపల్లి గ్రామం నుంచి దూలపల్లి టి -జంక్షన్ వరకు చేపట్టిన కల్వర్ట్ నిర్మాణ పనుల సందర్భంగా దూలపల్లి, ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు ఆదేశాలు �
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగంగా నిర్మించిన నాగోల్ ఫ్లై ఓవర్ను రాష్ట్ర మున్సిపల్ మంత్రి కే తారకరామారావు బుధవారం ప్రారంభించారు
నగరంలో పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్ శరవేగంగా విస్తరిస్తూనే ఉంది. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంతో పాటు బెంగళూరు, శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ వంటి జాతీయ రహదారుల వైపు వెళ్లేందుకు ఔటర�
దేశంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ప్రధాన పట్టణాలు ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. పెరిగిన వాహనాల సంఖ్యకు తగినట్టు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో ఆయా రాష్ర్టాలను ట్రాఫి
బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు, ఓ వైద్యునికి వృత్తి పట్ల గల అంకితభావానికి అద్దం పట్టే ఘటన ఇది. సర్జాపూర్లోని మణిపాల్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయిన డాక్టర్ గోవింద్ నందకుమార్ గత 30న అర్జెంట్�
హైదరాబాద్ నగరంలో 35ఏండ్ల కిందట అప్పటి శివారు ప్రాంతాలుగా భావించి ఏర్పాటు చేసిన బస్ టెర్మినల్స్ నేడు నగరం మధ్యలోకి వచ్చేశాయి. వీటితో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోవడంతో ఈ టెర్మినల్స్ పాయింట్స్ను విస్త�
ట్రాఫిక్ కాలుష్యం, సడన్గా బ్రేకులు వేయడం వల్ల గుండెపోటు ముప్పు గణనీయంగా పెరుగుతుందని ఓ అధ్యయనం పేర్కొన్నది. వాహనాల నుంచి వెలువడే నైట్రిక్ ఆక్సైడ్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువని జర్మనీలో దా�
ప్రపంచంలోని వివిధ నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితిపై అధ్యయనం, విశ్లేషణతోపాటు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ‘ఎం2 స్మార్ట్' ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) ప్రధాన ప్రతిన�
పాతనగరంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఓవైసీ దవాఖాన వద్ద ఇటీవల వంతెన అందుబాటులోకి రాగా, చాంద్రాయణగుట్ట వద్ద ప్రస్తుతమున్న ఫ్లైఓవర్కు అనుబంధంగా రూ.37 కోట్ల వ్యయ�
రాజేంద్రనగర్ సర్కిల్లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు 29 మిల్లీమీటర్ల వర్షం కురిసనట్లు �
బాయిలకాడ మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై కేంద్ర సర్కార్ ఒత్తిడి రూ.25 వేల కోట్లు పోయినా రైతులకు నష్టం రానియ్యలే రైతుబంధుతో అన్నదాతల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీ
ప్రజలకు మెరుగైన ప్రయాణం, రవాణా లక్ష్యంగా జాతీయ రహదారులను విస్తరించారు. అన్ని హంగులతో రూపుదిద్దుకున్నప్పటికీ కొన్నిచోట్ల అవి ప్రమాదాలకు నిలయంగా మారాయి. సరైన సూచనలు లేకపోవడం, వేగ నియంత్రణకు చర్యలు తీసుక�
రంతరం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే మిర్యాలగూడ పట్టణంలోని నల్లగొండ రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో రోడ్డు వెడల్పు కోసం ఎమ్మెల్యే నల్ల�