పెండింగ్ చలాన్ల క్లియరెన్స్పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 45 రోజుల పాటు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తూ.. జరిమానాల చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం గత నెల 15వ తేదీతో ముగిసింది. నగర�
నిత్యం రణగొణ ధ్వనుల నడుమ విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల్లో ఏర్పడే వినికిడి సమస్యలను గుర్తించేందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పీఎస్లో బుధవారం ప్రత్యేక స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు
అది నగరంలోని ఓ చౌరస్తా. నో హాంకింగ్ జోన్. (ఆ ప్రాంతంలో హారన్ మోగించొద్దు) ఓ బైకర్ ముందుగా వెళ్తున్న వాహనాన్ని అలర్ట్ చేసేందుకు హారన్ మోగించారు. వెంటనే అక్కడున్న కెమెరా దాన్ని పసిగట్టింది. ఫలానా వాహన�
నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు వేగ నియంత్రణకు 24 గంటలూ పనిచేసే ఆటోమెటిక్ స్పీడ్గన్లను ఏర్పాటు చేయనున్నారు
ప్రయాణికుల సౌకర్యార్థం ఫిరోజ్గూడలో చేపట్టిన ఫుట్ఓవర్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి రానున్నది. కూకట్పల్లి నియోజకవర్గం పరిధి ఫతేనగర్-బాలానగర్ డివిజన్లను అనుసంధానం చేస్తూ ఫిరోజ్గూడలో నిర్మించి
వాహనాదారుల పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు రెండ్రోజుల్లో ముగియనున్నది. సర్కారు తొలుత మార్చి ఒకటి నుంచి నెలరోజులపాటు
సరూర్నగర్ రైతుబజార్ రోడ్డు ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెతుత్తున్నాయి. మార్కెట్కు వచ్చే వినియోగదారులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి అంబులెన్స్ రావాలంటే �
నగరంలో ఆదివారం జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీతారాంబాగ్ నుంచి మొదలై..ఆరున్నర కిలోమీటర్ల పాటు సాగే శోభాయాత్ర చివరకు సుల్తాన్బజార్ �
ముషీరాబాద్ నియోజకవర్గంలో ట్రాఫిక్ ఇక్కట్లను తొలగించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చుచేసి స్టీలు వంతెన నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి స్టీలు వంతెన నిర్�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇన్నర్ రింగ్రోడ్డు, జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఫ్రీ కోసం ఎస్ఆర్డీపీ ఫథకంలో భాగంగా చేపడుతున్న ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎల్బీనగర�
ప్రధాన, అంతర్గత రహదారులపై నెలల తరబడి తీయకుండా నిలిపి ఉంచిన వాహనాలను తరలించే ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పాత, తుప్పుబట్టిన వాహనాలను తొలగించాలని ట్రాఫిక్ పోలీ
నోటీసులు ఇచ్చి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకుని క్రేన్ సహాయంతో గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించి కేసు నమోదు చేస్తున్నారు. మంగళవారం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో