ప్రపంచంలోని వివిధ నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితిపై అధ్యయనం, విశ్లేషణతోపాటు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ‘ఎం2 స్మార్ట్' ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) ప్రధాన ప్రతిన�
పాతనగరంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఓవైసీ దవాఖాన వద్ద ఇటీవల వంతెన అందుబాటులోకి రాగా, చాంద్రాయణగుట్ట వద్ద ప్రస్తుతమున్న ఫ్లైఓవర్కు అనుబంధంగా రూ.37 కోట్ల వ్యయ�
రాజేంద్రనగర్ సర్కిల్లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు 29 మిల్లీమీటర్ల వర్షం కురిసనట్లు �
బాయిలకాడ మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై కేంద్ర సర్కార్ ఒత్తిడి రూ.25 వేల కోట్లు పోయినా రైతులకు నష్టం రానియ్యలే రైతుబంధుతో అన్నదాతల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీ
ప్రజలకు మెరుగైన ప్రయాణం, రవాణా లక్ష్యంగా జాతీయ రహదారులను విస్తరించారు. అన్ని హంగులతో రూపుదిద్దుకున్నప్పటికీ కొన్నిచోట్ల అవి ప్రమాదాలకు నిలయంగా మారాయి. సరైన సూచనలు లేకపోవడం, వేగ నియంత్రణకు చర్యలు తీసుక�
రంతరం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే మిర్యాలగూడ పట్టణంలోని నల్లగొండ రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో రోడ్డు వెడల్పు కోసం ఎమ్మెల్యే నల్ల�
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 45 రోజుల పాటు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తూ.. జరిమానాల చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం గత నెల 15వ తేదీతో ముగిసింది. నగర�
నిత్యం రణగొణ ధ్వనుల నడుమ విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల్లో ఏర్పడే వినికిడి సమస్యలను గుర్తించేందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పీఎస్లో బుధవారం ప్రత్యేక స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు
అది నగరంలోని ఓ చౌరస్తా. నో హాంకింగ్ జోన్. (ఆ ప్రాంతంలో హారన్ మోగించొద్దు) ఓ బైకర్ ముందుగా వెళ్తున్న వాహనాన్ని అలర్ట్ చేసేందుకు హారన్ మోగించారు. వెంటనే అక్కడున్న కెమెరా దాన్ని పసిగట్టింది. ఫలానా వాహన�
నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు వేగ నియంత్రణకు 24 గంటలూ పనిచేసే ఆటోమెటిక్ స్పీడ్గన్లను ఏర్పాటు చేయనున్నారు
ప్రయాణికుల సౌకర్యార్థం ఫిరోజ్గూడలో చేపట్టిన ఫుట్ఓవర్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి రానున్నది. కూకట్పల్లి నియోజకవర్గం పరిధి ఫతేనగర్-బాలానగర్ డివిజన్లను అనుసంధానం చేస్తూ ఫిరోజ్గూడలో నిర్మించి
వాహనాదారుల పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు రెండ్రోజుల్లో ముగియనున్నది. సర్కారు తొలుత మార్చి ఒకటి నుంచి నెలరోజులపాటు
సరూర్నగర్ రైతుబజార్ రోడ్డు ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెతుత్తున్నాయి. మార్కెట్కు వచ్చే వినియోగదారులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి అంబులెన్స్ రావాలంటే �
నగరంలో ఆదివారం జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీతారాంబాగ్ నుంచి మొదలై..ఆరున్నర కిలోమీటర్ల పాటు సాగే శోభాయాత్ర చివరకు సుల్తాన్బజార్ �