వాహనాదారుల పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు రెండ్రోజుల్లో ముగియనున్నది. సర్కారు తొలుత మార్చి ఒకటి నుంచి నెలరోజులపాటు
సరూర్నగర్ రైతుబజార్ రోడ్డు ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెతుత్తున్నాయి. మార్కెట్కు వచ్చే వినియోగదారులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి అంబులెన్స్ రావాలంటే �
నగరంలో ఆదివారం జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీతారాంబాగ్ నుంచి మొదలై..ఆరున్నర కిలోమీటర్ల పాటు సాగే శోభాయాత్ర చివరకు సుల్తాన్బజార్ �
ముషీరాబాద్ నియోజకవర్గంలో ట్రాఫిక్ ఇక్కట్లను తొలగించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చుచేసి స్టీలు వంతెన నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి స్టీలు వంతెన నిర్�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇన్నర్ రింగ్రోడ్డు, జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఫ్రీ కోసం ఎస్ఆర్డీపీ ఫథకంలో భాగంగా చేపడుతున్న ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎల్బీనగర�
ప్రధాన, అంతర్గత రహదారులపై నెలల తరబడి తీయకుండా నిలిపి ఉంచిన వాహనాలను తరలించే ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పాత, తుప్పుబట్టిన వాహనాలను తొలగించాలని ట్రాఫిక్ పోలీ
నోటీసులు ఇచ్చి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకుని క్రేన్ సహాయంతో గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించి కేసు నమోదు చేస్తున్నారు. మంగళవారం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో
వాహనాలపై హోదా, కులం, మతం, వృత్తి గుర్తింపును సూచించే బోర్డులు, స్టిక్కర్లు అతికించరాదని జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. స్టిక్కర్లు, ఫొటోలు, జెండాలు వాడడం అనేది మోటార్ వాహనాల చట్టం 1989లోని సెక్షన్ 1
అవకాశం మరో మూడు రోజుల్లో ముగియనున్నది. ఈ లోపు డిస్కౌంట్ ఫార్ములాను ఉపయోగించుకోని వారికి ‘ టాప్ వాయిలేటర్స్ టీమ్స్' అవగాహన కల్పిస్తున్నాయి. నిర్లక్ష్యంగా ఉన్న వాహనదారుల నుంచి చలాన్లు పూర్తిగా వసూలు �
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిరసనకారులు రహదారులను ముట్టడించడంతో పశ్చిమ బెంగాల
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు శివరాత్రి రోజున పోలీసుశాఖ శుభవార్త అందించింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఈ చలాన్లలో చెల్లింపులకు భారీ రాయితీ ప్రకటించింది. రెండు, మూడు చక్రాల వాహనా