పాదచారులు నడిచేందుకు ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఫుట్పాత్లను అక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారిపై ఎఫ్ఐఆర్
ప్రమా దాలు జరుగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ అన్నారు. తెలంగాణ రా ష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు అద్దె బస్ డ్రైవర్లకు సురక్షిత డ్రైవి�
శేరిలింగంపల్లి జోనల్ స్థాయి వివిధ విభాగాల సమన్వయ(కన్వర్జెన్సీ) సమావేశం ఈసారి సాధారణానికి భిన్నంగా జరిగింది. ప్రతిసారీ కేవలం కార్యాలయంలోనే జోన్ స్థాయిలో నెలకొంటున్న ట్రాఫిక్, లాఅండ్ఆర్డర్, ఫుట్ ప
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే ‘నుమాయిష్'(అంతర్జాతీయ ఎగ్జిబిషన్) సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ.ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 1నుంచి 15వరకు �
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈనెల 31న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. శనివారం రాత్రి 10 నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు సైబరాబాద
జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎనిమిదో రోజైన శుక్రవారం ఈవెంట్స్ కొనసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను
గచ్చిబౌలి - మియాపూర్ల మధ్య ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రూ. 263.09 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల పొడవున చేపట్టిన గ్రేడ్ సెపరేటర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్య�