Hyderabad | హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మెట్రో, ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, రోజురోజుకు జనాభా, వాహనాలు పెరుగుతుండ టంతో ‘మిస్సింగ్ లింక్స్ ప్రాజెక్టు’ పేరుతో నగరంలో లింకు రోడ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే రెండు దశల్లో వివిధ ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేయగా, మూడో దశలో భాగంగా రూ.2,410 కోట్లతో 104 లింక్ రోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.