సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో లింక్ రోడ్ల నిర్మాణం లేకపోవడంతో రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో లింక్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన పలువరు య�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆయా గ్రామాలను కలుపుతూ ఉన్న ప్రధానరోడ్లు పెద్ద ఎత్తున గోతులు ఏర్పడిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
MLA KP Vivekanand | కుత్బుల్లాపూర్లో లింక్రోడ్లను వెలుగులోకి తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆయా విభాగాల అధికారులకు సూచించారు.
MLA Vivekanand | కుత్బుల్లాపూర్లో(Qutubullapur) లింక్రోడ్లను(Link roads) వెలుగులోకి తీసుకొచ్చి వాటిని వెంటనే అభివృద్ధి చేసి ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేలా సత్వర చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆయా (MLA KP Vivekanand)వి�
Hyderabad | హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మెట్రో, ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, రోజురోజుకు జనాభా, వాహనాలు పెరుగుతుండ టంతో ‘మిస్సింగ్ లింక్స్ ప్రాజెక్టు’ పేరుత�
పెద్దపల్లి ప్రాంతవాసులు జిల్లా కావాలని అడగకున్నా.. పాలనాదక్షుడు సీఎం కేసీఆర్ బొగ్గు, నీరు పుష్కలంగా ఉన్న రామగుండం, మంథనిని కలిపి ముందుచూపుతో 2017లో పెద్దపల్లిని జిల్లాగా ఏర్పాటు చేశారు. మేజర్ పంచాయతీగా �
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రహదారులపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఐటీ కారిడార్లో పదుల సంఖ్యలో లింకు రోడ్లను నిర్మించి అందుబాటులోకి త�
మారుమూల గ్రామాలకూ మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది తెలంగాణ సర్కార్. గత తొమ్మిదేండ్లలో కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్ల పునరుద్ధరణ, అవసరమైన చోట బైపాసులు, వంతెనలు, కల్వర్టులను నిర్మ�
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో లింక్ రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూ రు చేయడంతో వాహనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని ప్రధాన లింక్ రోడ్ల అభివృద్ధికి రూ.20
శివారు మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరానికి సమీపంలో ఉన్న శివారు మున్సిపాలిటీలలో ప్రజల రవాణా సౌకర్యం మెరుగుపరుస్తూ.. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా లింక్ రోడ్లన
Hyderabad | పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల పరిరక్షణ, లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలతో ప్రభుత్వం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నది. రూ. 2140 కోట్లతో హైదర�
గ్రేటర్లో ప్రజా రవాణా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. దీనికి కారణం గతంలో ఎన్నడూ లేని విధంగా భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేసుకుని రహదారుల అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతుండటమే.
ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అసవరమైన ప్రాంతాల్లో లింక్ రోడ్ల ఏర్పాట్లకు చర్యలు చేపడుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియ�
నగరంలో చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణం సత్ఫలితాలను ఇస్తుందని, మరిన్ని లింక్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమైన కార్యక్రమాలను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నగరంల�