బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. అయితే ఈసారి భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా నుంచి బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు వెలువడడం విశేషం. గురువారం ఐటీ సీటీలో ఓ టెక్ సదస్సునుద్దేశించి ప్ర�
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై గత పదేండ్ల నుంచి వాహనాల రద్దీ పెరుగుతున్నది. రోడ్డు చిన్నగా ఉండడంతో వాహనా లు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నాయి.
ఎవరిని అడిగినా.. సమయం లేదు మిత్రమా? ఇది పోటీ ప్రపంచం.. రేస్లో గెలవాలంటే ఎలాగైనా దూసుకెళ్లాల్సిందే!! అంటున్నారు. ఆఫీస్.. హోమ్.. ట్రాఫిక్.. సోషల్ మీడియా అంతా ఒకే చక్రం.
Cotton Farmers Protest | కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రోజుకో నిబంధనలు జారీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలోని కర్నూల్ జిల్లాలో గురువారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తెలంగాణ, ఏపీ పోలీసులు భారీ బందోబస్తు కోసం వాహనాల తనిఖీ చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏపీలోని కర్నూ�
జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా వాహనాల రద్దీ (Traffic) కొనసాగుతుంది, దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దసరా పండుగ నేపథ్యంలో గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాటపట్టడంతో ఈ రద్దీ మొదలైంది.
Kodangal | దసరా పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడిన సంగతి తెలిసిందే. సీఎం కొడంగల్కు వస్తున్నారని చెప్పి.. గురువారం రాత్రి పరిగి - కొడంగల్ చౌరస�
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడ్డారు. సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలను శాంతపరిచేందుకు పోలీసు ఉన్నతాధి
సద్దుల బతుకమ్మ సందర్భంగా మంగళవారం ట్యాంక్బండ్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు(Yellampally project) పైన నుంచి రాకపోకలను నిలిపి వచ్చినట్లు హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే, ఎస్ఐ స్వరూప్ రాజ్ తెలిపారు.
కర్ణాటకలోని బెంగళూరు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆ నగరంలో పడే ట్రాఫిక్ బాధలు. బెంగళూరు నగర వాసులు ట్రాఫిక్ జామ్ల్లో ఇరుక్కోవడం వల్ల వారి జీవితంలో ఏడాదికి 117 గంటలు హరించుకుపోతున్నాయి.
Hyderabad : భారీ వర్షాలతో ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్న నగర వాసులు మరోసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణుడు కాస్త శాంతించినా ఈసారి ప్రకృతి మరోరూపంలో విజృంభించింది.
గత కొన్నిరోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తుతున్నది. అదేవిధంగా ఎగువన భారీ వర్షాలతో హిమాయత్సాగర్ భారీగా వరద వచ్చి చేరుతున్నది. సాగర్ పూర్తిగా నిండటంతో జలమండలి అధికారు�