Accident | హైదరాబాద్ నగరంలో ఎటుచూసినా ట్రాఫిక్ రద్దీ కనిపిస్తున్నది. ఎప్పుడు ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతున్నది. అది ఏయే రోజుల్లో, ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయనేది ఎవరూ చెప్పలేకపోయినా.. గత అనుభవాల నేపథ్యంలో అ�
సిటీలో ఎటు చూసినా.. ట్రాఫిక్ జామ్.. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు త్వరగా వెళ్లలేని పరిస్థితి.. వాహనదారులు అల్లాడిపోతున్నారు.. కొద్ది దూరం ప్రయాణించాలన్నా.. ఆగి ఆగి వెళ్లాల్సిందే.. గమ్యం చేరే వరకు ఆపసోపాలు
‘గ్రేటర్ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పిస్తా.. కేబీఆర్ చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లను ట్రాఫిక్ రహిత కూడళ్లుగా మారుస్తా’.. ఏడాది పాలన ఉత్సవాలను పురస్కరించుకుని హెచ్సిటీ ప్రాజెక్టు పనుల శంక�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. నగరవాసులు ట్రాఫిక్ నరకాన్ని చూస్తున్నారు. ఒక్కో జంక్షన్ దాటాలంటే.. 5 నుంచి 9 నిమిషాలు పడుతుందంటే.. పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటల తరబడి వాహనదారులు ట్ర
జిల్లాలో ఓవర్ లోడ్ విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉన్నది. ఇటీవల మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి పేదల ప్రాణాలు పోయినా అటు ఓవర్లోడ్ వాహనాల యజమాను లు, డ్రైవర్లతోపాటు ఇటు రవాణాశాఖ అధికారుల తీరు
Railway GM | సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు భద్రత చర్యలు తీసుకోవాలని రైల్వే డివిజన్ల మేనేజర్లకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సూచించారు.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. అయితే ఈసారి భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా నుంచి బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు వెలువడడం విశేషం. గురువారం ఐటీ సీటీలో ఓ టెక్ సదస్సునుద్దేశించి ప్ర�
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై గత పదేండ్ల నుంచి వాహనాల రద్దీ పెరుగుతున్నది. రోడ్డు చిన్నగా ఉండడంతో వాహనా లు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నాయి.
ఎవరిని అడిగినా.. సమయం లేదు మిత్రమా? ఇది పోటీ ప్రపంచం.. రేస్లో గెలవాలంటే ఎలాగైనా దూసుకెళ్లాల్సిందే!! అంటున్నారు. ఆఫీస్.. హోమ్.. ట్రాఫిక్.. సోషల్ మీడియా అంతా ఒకే చక్రం.
Cotton Farmers Protest | కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రోజుకో నిబంధనలు జారీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలోని కర్నూల్ జిల్లాలో గురువారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తెలంగాణ, ఏపీ పోలీసులు భారీ బందోబస్తు కోసం వాహనాల తనిఖీ చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏపీలోని కర్నూ�
జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా వాహనాల రద్దీ (Traffic) కొనసాగుతుంది, దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దసరా పండుగ నేపథ్యంలో గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాటపట్టడంతో ఈ రద్దీ మొదలైంది.
Kodangal | దసరా పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడిన సంగతి తెలిసిందే. సీఎం కొడంగల్కు వస్తున్నారని చెప్పి.. గురువారం రాత్రి పరిగి - కొడంగల్ చౌరస�