వరంగల్ నగరాన్ని ట్రాఫిక్ సమస్య పీడిస్తోంది. ఉదయం 8 దాటితే చాలు.. వంద ల సంఖ్యలో బైక్లు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, కార్లు, ఇతర వాహనాలతో రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. ప్రధా న రహదారుల్లో అర కిలోమీటర్ దూరం ప్రయాణ
Cobra on Bangalore Road | రద్దీ రోడ్డులో ఒక నాగుపాము కనిపించింది. రోడ్డు మధ్యలో ఉన్న అది చాలాసేపు అక్కడే ఉన్నది. ఆ పాము ఎంతకీ అక్కడి నుంచి కదలకపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. చివరకు పోలీసులు ఆ నాగుపామును సురక్షితంగా అక్�
గాంధారి నుంచి బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారి పై గాంధారి శివారులోని గొద్దెల వాగు వంతెన శుక్రవారం కురిసిన వర్షానికి ఓ వైపు వంతెన కూలింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఒకవైపు నుండి రాకపోకలు
నార్కట్పల్లి పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు గ్రహణం పట్టింది. బీఆర్ఎస్ హయాంలో ఉరుకులు పరుగులు పెట్టిన విస్తరణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగిపోయాయి.
Nurses Save Man | ఛాతిలో నొప్పి రావడంతో ఒక వ్యక్తి కారు డ్రైవ్ చేస్తూ ఆసుపత్రికి బయలుదేరాడు. ట్రాఫిక్లో చిక్కుకున్న అతడికి గుండెపోటు రావడంతో కారులో కుప్పకూలాడు. గమనించిన ఇద్దరు నర్సులు బస్సు దిగి ఆ వ్యక్తికి సీ�
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద బహుళ అంతస్తుల ఫె్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో జూలై 1 నుంచి 3 నెలల పాటు డీఎల్ఎఫ్ గేట్ నంబర్-1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. హుస్నాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్డుతో పాటు అంబేద్కర్, మల్లెచెట్టు చౌరస్తాల్లో ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనదారులు, పాదచ�
NEET re exam : నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తూ, విద్యార్థుల భవిష్యత్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ విషయంలో బాధ్యతతో వ్యవహరించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ర్యాలీ వల్ల ట
Shimla : పర్యాటక ప్రాంతంగానే కాకుండా ఆధ్యాత్మిక యాత్రలకు కూడా కేంద్ర బిందువుగా మారింది హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లా. ‘క్వీన్ ఆఫ్ హిల్స్’గా పిలిచే ఈ ప్రాంతానికి ఇటీవలి కాలంలో పర్యాటకులు పోటెత్తుతున్నారు.
నగర నడిబొడ్డున ఉన్న కేబీఆర్ నేషనల్ పారు చుట్టూ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లై ఓవర్ల ప్రాజెక్టు న్యాయపరమైన చికుల్లో నలిగిపోతున్నది. పారు పరిసరాల్లో సినీ, రాజ�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం ఓల్డ్ అంబేద్కర్ జంక్షన్, నెక్లెస్రోడ్లోని అంబేద్కర్ స్కేర్ వద్ద నిర్వహించనున్న వేడుకల సందర్భంగా ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ మ�
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం నిర్వహించనున్న విజయయాత్ర నేపథ్యంలో నగరంలో విస్తృతంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. దాదాపు 12 కిలోమీటర్ల మేర సాగనున్�
నగరం అత్యంత రద్దీ గల సిటీల్లో ఒకటిగా రికార్డుల్లోకెక్కుతోంది. ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నదని, దీనిద్వారా చిక్కులు కూడా పెరుగుతూ వాహనాల సరాసరి వేగం త
మక్కా మసీదు వద్ద శుక్రవారం నిర్వహించే జుమాతుల్ విదా ప్రార్థనల దృష్ట్యా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల దాకా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తె