జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా వాహనాల రద్దీ (Traffic) కొనసాగుతుంది, దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దసరా పండుగ నేపథ్యంలో గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాటపట్టడంతో ఈ రద్దీ మొదలైంది.
Kodangal | దసరా పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడిన సంగతి తెలిసిందే. సీఎం కొడంగల్కు వస్తున్నారని చెప్పి.. గురువారం రాత్రి పరిగి - కొడంగల్ చౌరస�
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడ్డారు. సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలను శాంతపరిచేందుకు పోలీసు ఉన్నతాధి
సద్దుల బతుకమ్మ సందర్భంగా మంగళవారం ట్యాంక్బండ్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు(Yellampally project) పైన నుంచి రాకపోకలను నిలిపి వచ్చినట్లు హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే, ఎస్ఐ స్వరూప్ రాజ్ తెలిపారు.
కర్ణాటకలోని బెంగళూరు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆ నగరంలో పడే ట్రాఫిక్ బాధలు. బెంగళూరు నగర వాసులు ట్రాఫిక్ జామ్ల్లో ఇరుక్కోవడం వల్ల వారి జీవితంలో ఏడాదికి 117 గంటలు హరించుకుపోతున్నాయి.
Hyderabad : భారీ వర్షాలతో ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్న నగర వాసులు మరోసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణుడు కాస్త శాంతించినా ఈసారి ప్రకృతి మరోరూపంలో విజృంభించింది.
గత కొన్నిరోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తుతున్నది. అదేవిధంగా ఎగువన భారీ వర్షాలతో హిమాయత్సాగర్ భారీగా వరద వచ్చి చేరుతున్నది. సాగర్ పూర్తిగా నిండటంతో జలమండలి అధికారు�
నగరంలో వర్షం పడితే సైబరాబాద్ అంతా అష్టదిగ్బంధంలో చిక్కుకుంటుంది. చిన్న వర్షం పడినా ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతుంది. ఉద్యోగులు ఇండ్లకు చేరుకోవడానికి ఆపసోపాలు పడాల్సిన దుస్థితి నెలకొంటుంది.
ములుగు జిల్లాలోని మల్లంపల్లి సమీపంలో ఎస్ఆర్ఎస్పీ (SRSP) కాలువపై బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163వ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించినా.. వర్షం పడితే ప్రజలు తీవ్ర అవస్థ పడాల్సి వస్తుందని తెలిసినా.. ప్రభుత్వ యంత్రాంగంలో మాత్రం ఉలుకు పలుకు లేదు.
గ్రేటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ నుంచి బల్దియా తప్పుకునే దిశగా ఆలోచన చేస్తున్నది. ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణకు ఏటా భారంగా మారిన రూ. 15 కోట్ల ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నది.
మండలంలోని రంగాపూర్ నుంచి టీపీసీసీ ఆధ్వర్యం లో గురువారం చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర వాహనదారులకు చుక్కలు చూపించింది. ఈ సందర్భంగా వాహనదారులు సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్లో చిక్కుకుపోయి తీవ్ర అసహనం వ్�
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా అందుబాటులోకి వచ్చిన జంక్షన్లలో ట్రాఫిక్ సాఫీగా జరుగుతుండగా.. ఎస్ఆర్డీపీ ఫ్లై ఓవర్, ఆర్యూబీ, ఆర్వోబీ లేని చోట జంక్షన్లు జాం అవుతున్నా�