తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ (Seven Hills Express) రైలుకు ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ 1279 తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయల్దేరింది.
Bomb Threat | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లో ఉన్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్కు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Elephant attack | ఏపీలోని తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఎర్రావారిపాలెం మండలంలో బోయపల్లి వద్ద అటవీశాఖ సిబ్బంది పై ఏనుగులు దాడి చేశాయి.
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వీక్లీ స్పెషల్ రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యే�
Tirumala Tirupathi | ఆదివారం వీకెండ్ కావడంతో కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు పలువురు సినీ, క్రీడ ప్రముఖులు తరలివచ్చారు.
Tirupati | తిరుపతి జిల్లా చంద్రగిరి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐతేపల్లి వద్ద బస్సు అదుపు తప్పిన బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 35 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస�
నిర్వహణ పనుల కారణంగా చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు (Trains Cancelled) చేసింది. చర్లపల్లి-తిరుపతి (07257) రైలు ఈ నెల 8 నుంచి 29 వరకు, తిరుపతి-చర్లపల్లి (07258) రైలు మే 9 నుంచి 30 వరకు అం
వేసవిలో తిరుమల-తిరుపతి దైవ దర్శనాలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే శాఖ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి తిరుపతికి వారాంతర స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెల
వేసవిలో తిరుమల-తిరుపతి దైవదర్శనాలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి తిరుపతికి వారాంతపు స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Tirupati | తిరుపతి (Tirupati)లో విషాదం చోటు చేసుకుంది. మంగళం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై (construction building) నుంచి పడి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్లో (Rayalaseema Express) చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి చొరబడిన దొంగలు ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతోపాటు విలువైన వస్తువ�