Special Trains | దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో 170 ప్రత్యేక రైళ్లు నడపుతామని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తిరుపతి-చర్లపల్లి (07481) మధ్య నాలుగు రైళ్లు, సెప్టెంబర్ 8వ తేదీ
Padmavati Pavitrotsavam | తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు .
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.
Hyd | శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆయా విమానాలను దారి మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎనిమిది విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు.
Athadu | సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో అతడు చిత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ చిత్రం మహేష్ బాబులోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాని ఎన్నిసార్లు చూసిన బోరింగ్ ఫీల్ రానే రాదు.
తిరుపతి -షిర్డీకి 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 29 వరకు ఈ రైళ్ల సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. తిరుపతి -సాయినగర్ షిర్డీ రైలు (07637) తిరుపతిల�
Varalakshmi Vratham | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.
IRCTC | భక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిర్డీ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రెండు సిటీల మధ్య 18 ప్రత్యేక రైళ్లను
Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రతి సినిమా కోసం చాలా కసిగా పని చేస్తున్నాడు. కాని సక్సెస్ అనేది రావడం లేదు. ఇక జులై 31న కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలే
TTD | తిరుపతి అలిపిరిలోని ( Tirupati Alipiri ) సప్త గోప్రదక్షిణ మందిరంలో టీటీడీ ప్రతి రోజు నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్లను ఆగస్టు 1 నుంచి ఆన్లైన్లో మాత్రమే జారీ చేయనున్నట్లు అధికారులు వివరించా
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో చిరుతల సంచారం (Leapord Attack) కలకలం సృష్టిస్తున్నది. గత కొంతకాలంగా భక్తులు, వాహన దారులపై చిరుత పులులు దాడులకు పాల్పడుతున్నాయి.
ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడేలా చేస్తున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటన మరువక ముందే పలు విమానాలు సాంకేతిక సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి.
తిరుమల కొండ మీద ప్రతి పౌర్ణమికి లాగే ఆనాడూ గరుడసేవ ఘనంగా జరుగుతున్నది. మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగుతూ మహాద్వారం దగ్గర నుంచి బయల్దేరారు. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఉత్తర మాడ వీధిలో స్వామి దర్శనం కోసం వేచ�