Viral Video | ఏపీలో ర్యాగింగ్ భూతం మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటికే హాస్టళ్లలో ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను చితకబాదిన సంఘటనలు వెలుగుచూడగా.. తాజాగా మరో వీడియో ఒకటి బయటకొచ్చింది. ఒక విద్యార్థిని తోటి �
CP Radhakrishnan | కలియుగ దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) దర్శించుకున్నారు.
AP News | జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్పై సస్పెన్షన్ వేటు పడింది. ఏపీ రాజధాని అమరావతిపై ఫేస్బుక్లో వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగానూ ఆయన్ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జార
Tirupati | రాజమండ్రి వాసులకు గుడ్న్యూస్. తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి సర్వీసులు ప్రారంభించనున్నట్లు అలయన్స్ ఎయిర్ సర్వీ�
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని నియమించినట్టు ఆ పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నంబాల కేశవరావు ఎన్కౌం�
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రాబోయే దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు పేర్కొంది. చర్లపల్లి-తిరుపతి-చర్�
Tirupati- Hydraa | హైదరాబాద్లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలోనే తిరుపతిలో కూడా ఒక టీమ్ను ఏర్పాటు చేయబోతున్నారు. తిరుపతిలోని స్వర్ణముఖి నది ప్రక్షాళన కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తుడా చైర్మన్ ద
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం తిరుమల కొండపైకి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు టైర్ ఆకస్మికంగా ఊడిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలిపివేయడంతో భక్తులంతా ఊపిరిపీల్చుకు
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి, ఛట్ పూజ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 22 రైళ�
సాంకేతికలోపం కారణంగా అలయన్స్ ఎయిర్లైన్స్ విమానం రన్వేపై నిలిచిన ఘటన ఆదివారం జరిగింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి తిరుపతి వెళ్తున్న విమానం రన్వే