మంచువారి ఇంట వివాదం కొనసాగుతూనే ఉంది. హీరో మంచు మనోజ్ను (Manchu Manoj) పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. తిరుపతిలోని ఇంట్లో ఉన్న మనోజ్ను అదుపులోకి తీసుకుని భాకరాపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. కుటుంబ
తిరుమల శ్రీవారి మేనెల దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10 గంటలకు లక్కీడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవతోపాటు ఈనెల 24వరకు జరిగే
Devendra Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharastra CM), బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) తిరుమలకు వెళ్లారు. తన అనుచరులతో కలిసి తిరుమలకు వెళ్లిన ఫడ్నవీస్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Tirumala | తిరుమల, తిరుపతి పరిధిలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. విజిలెన్స్ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు.
Koil Alwar Thirumanjanam | శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు.
Bomb Threat | తిరుపతిలో బాంబు బెదిరింపు వార్త కలకలం సృష్టించింది. ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీని ఐఈడీతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. ఈ మేరకు గురువారం ఉదయం కళాశాలకు మెయిల్ అ�
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి తిరుపతి వెళ్లాల్సిన అలెన్స్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం (91877) బుధవారం ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే.. చివరి నిమిషంలో ఎయిర్లైన్స్ అధికారులు విమానంలో సాంకేతికలోప�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపంతో రద్దయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
RK Roja | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అధికార కూటమికి చెందిన ప్రభుత్వ నాయకుల దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యం ఓటమి పాలయ్యిందని మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విటర్ వేదికలో ఆరోపించారు. దాడులు, కిడ్నాపులతో తిరు�
Tirupati | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు అనీశ్రాయల్, అమర్నాథ్ రెడ్డి, మోహన్ కృష్ణ యాదవ్.. మాజీ మంత్రి భూ�
TDP | ఎంతో ఉత్కంఠ మధ్య కొనసాగిన తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు (Munikrishna) 26 మంది కార్పొరేటర్లు, వైసీపీ అభ్యర్థికి 21 ఓట్లు రావడంతో డిప్యూటీ మేయర్�
AP High Court | తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేసింది. సోమవారం జరి�
Bhumana Karunakar Reddy | తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ నేతలు సృష్టించిన విధ్వంసంపై టీడీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మెజారిటీ కార
Tirupati | తిరుపతి మున్సిపల్ ఎన్నిక వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటింగ్ కోసం వైసీపీ కార్యకర్తలు ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో బస్సుపై జనసేన, టీడీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. అంతకుముందు చిత్తూరు భ