Tirumala | తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి మరోసారి ఓ విమానం చక్కర్లు కొట్టింది. శనివారం నాడు ఆలయ గోపురంపై నుంచి విమానం వెళ్లింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
TTD Chairman | తిరుమలలో రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 4న సిఫారసు లేఖల దర్శనాలు, సర్వదర్శనం టోకెన్లు పూర్తిగా రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావే
Janhvi Kapoor | తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి అంటే కథానాయిక జాన్వీకపూర్కు అపరిమితమైన భక్తి. ప్రతి ఏడాది రెండు మూడుసార్లు శ్రీవారిని దర్శించుకుంటుంది. తన పుట్టిన రోజుతో పాటు, అమ్మ దివంగత శ్రీదేవి జయంతి సందర్భంగా �
తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల (SSD Tokens) జారీ మళ్లీ ప్రారంభమైంది. గురువారం తెల్లవారుజాము నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం వద్ద టోకెన్లను టీటీడీ అధికారులు యథావిధిగా ఇస్తున్నారు.
Tirumala | తిరుమలలో అపచారం జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన కొంతమంది భక్తులు ఏకంగా కొండపైకి పెద్ద గిన్నె నిండుగా ఎగ్ పులావ్ తీసుకొని వచ్చారు. రాంభగీచ బస్టాండ్ సమీపంలో వారు గుడ్లు తినడం చూసిన ఇతర భక్తుల�
Manchu Manoj | ప్రముఖ నటుడు మోహన్బాబు తనయుడు మంచు మనోజ్ బుధవారం సాయంత్రం మరోసారి తిరుపతిలోని మోహన్బాబు వర్సిటీకీ రావడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి .
Tirupati | తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Tirumala | తిరుమలలో మరో పెను ప్రమాదం తప్పింది. భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. హరిణి దాటిన తర్వాత రెండో ఘాట్ రోడ్డు వద్ద గోడను ఢీకొట్టింది. క్రాష్ బారియర్ పటిష్టంగా ఉండట�