ప్రభుత్వం ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి ఆ ధాన్యాన్ని మర ఆడించడానికి మిల్లర్లకు కేటాయింస్తున్నది. కేటాయించిన బియ్యాన్ని అధికారుల సహకారంతో మిల్ల�
పగలో ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో వంట చేస్తూ.. రాత్రి సమయాల్లో హాస్టళ్లలో ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న నేపాల్కు చెందిన ఇద్దరిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 51 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకు
ఫ్రీ బస్సు సౌకర్యంతో హనుమకొండ బస్స్టేషన్లో ప్రయాణికుల రద్దీ పెరిగి దొంగలు రెచ్చిపో తున్నారు. ప్రయాణికుల్లో కలిసిపోయి క్షణాల్లో మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలు, బ్యాగులు మాయం చేస్తున్నారు. బస్సుల్లో
Nallagonda | నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో(,Narkatpally) దొంగలు బీభత్సం సృష్టించారు. పలు ఇండ్లలో దోపిడీలకు పాల్పడ్డారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
Warangal | వరంగల్(Warangal) జిల్లాలో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. ఆలయాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడ్డారు. వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువు వద్ద ఉన్న దుర్గమ్మ, పెద్దమ్మ ఆలయాల్లో (Temples) చోరీ పాల్పడ్డారు.
Gold chain | నగలు జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ..నమ్మించి దంపతుల నుంచి పట్టపగలే 3 తులాల బంగారు గొలుసును(Gold chain) దుండగులు(Thieves) చోరీ చేసిన సంఘటన మెదక్( Medak)జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది.
Renuka Ellamma temple | రేణుకా ఎల్లమ్మ ఆలయంలో(Renuka Ellamma temple) గుర్తు తెలియని దుండగులు(Thieves) చోరీకి పాల్పడ్డారు. గుడి తాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు(Jewelery) అపహరించుకుపోయారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పోల�
Thieves | రుణోదయకాలనీలో(Arunodaya Colony) దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి అరుణోదయకాలనీలో చోటుచేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలోని శివారు గ్రామాల్లో తాళాలు వేసిన ఇండ్లను ఎంచుకుని రాత్రివేళల్లో నేరాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేశామని జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావ్ వెల్లడించారు.