ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యానికి రక్షణ లేకుండా పోయింది. కేతేపల్లి మండలం బొప్పారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో మంగళవారం రాత్రి ధాన్యం చోరీ జరిగింది.
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత నాలుగైదు నెలలుగా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు, చైన్స్నాచింగ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పెరుగుతున్న చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి.
Fake Swamijis | దొంగ స్వాములు ఉప్పరగూడెం గ్రామంలో హల్ చల్ చేశారు. ఇద్దరు వ్యక్తులు దొంగ స్వాములుగా మారి ఓ వ్యక్తిని బురిడీ కొట్టింటి బంగారం, నగదును ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అర్ధరాత్రి తాళాలు పగులగొట్టి చోరీలు చేయడం బోర్కొట్టిందేమో.. ! కొంచెం కొత్తగా చోరీ చేయాలనుకుంటున్నారు దొంగలు. ఇందుకోసం ఖరీదైన ఇళ్లను, నగల పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని అక్కడ పనివాళ్లుగా చేరుతున్నారు. కొ
Jogulamba-Gadwal | జోగుళాంబ-గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలంలోని ఓ గ్రామ పంచాయతీ శ్మశాన వాటికలో దొంగలు పడి, విద్యుత్ మోటార్ ఎత్తుకెళ్లారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Thieves | పాల్వంచ ఫిబ్రవరి 13 : పాల్వంచ పట్టణంలో దొంగలు పట్టపగలే హల్చల్ చేస్తున్నారు. ఈ సంఘటన పట్టణంలోని రాహుల్గాంధీ నగర్లో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు స్థానికుల వివరాల ప్రకారం... టీజీ జెన్కో యాదాద్రి ప
Nizamabad Crimes | దోపిడి దొంగలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజృంభిస్తున్నారు. రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రం, పిట్లం మండలంలో రెండు ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు.
విలువైన వస్తువుల కనిపిస్తే కండ్లు కప్పి మాయం చేసే దొంగలుంటారు. కానీ కొన్ని ముఠాలు ఊహించని చోరీలకు పాల్పడుతున్నాయి. కర్ణాటకకు చెందిన ఓ దొంగల ముఠా రోడ్డు రోలర్లను మాత్రమే ఎత్తుకెళ్తుంది.
రోడ్డు రోలర్ వాహనాలను దొంగతనం చేసి అమ్ముకుంటున్న నలుగురు దొంగలను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం జీడిమెట్ల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్
Road Roller | దొంగలు సహజంగా బంగారం, నగదు, విలువైన సామాగ్రిని దోచుకెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను కూడా అపహరిస్తుంటారు.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో చెలరేగిన రెండు కార్చిచ్చుల ధాటికి ఇప్పటి వరకు 10 మంది చనిపోయారని, 10 వేల నిర్మాణాలు దగ్ధమయ్యాయని అధికారులు గురువారం తెలిపారు.