ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’లా తయారైంది. మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్న జొన్న పంటను కొనుగోలు చేయడంతో జాప్యం ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
Medak | తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడిన ఘటన వెల్దుర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని ఉప్పులింగాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
ఆటోలను దొంగిలించి విక్రయిస్తున్న ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్
మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో భారీ భవన నిర్మాణాల వద్ద విలువైన సామగ్రి దొంగతనం చేస్తున్న ఏడుగురు నిందితుల(ముఠా)ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం మియాపూర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేస�
నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి వ్యక్తులు, మహిళలు, తాళం వేసిన, శివారు ప్రాంతాల ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆరు నెలల నుంచి నిత్యం ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉ�
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యానికి రక్షణ లేకుండా పోయింది. కేతేపల్లి మండలం బొప్పారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో మంగళవారం రాత్రి ధాన్యం చోరీ జరిగింది.
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత నాలుగైదు నెలలుగా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు, చైన్స్నాచింగ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పెరుగుతున్న చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి.