Jogulamba-Gadwal | జోగుళాంబ-గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలంలోని ఓ గ్రామ పంచాయతీ శ్మశాన వాటికలో దొంగలు పడి, విద్యుత్ మోటార్ ఎత్తుకెళ్లారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Thieves | పాల్వంచ ఫిబ్రవరి 13 : పాల్వంచ పట్టణంలో దొంగలు పట్టపగలే హల్చల్ చేస్తున్నారు. ఈ సంఘటన పట్టణంలోని రాహుల్గాంధీ నగర్లో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు స్థానికుల వివరాల ప్రకారం... టీజీ జెన్కో యాదాద్రి ప
Nizamabad Crimes | దోపిడి దొంగలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజృంభిస్తున్నారు. రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రం, పిట్లం మండలంలో రెండు ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు.
విలువైన వస్తువుల కనిపిస్తే కండ్లు కప్పి మాయం చేసే దొంగలుంటారు. కానీ కొన్ని ముఠాలు ఊహించని చోరీలకు పాల్పడుతున్నాయి. కర్ణాటకకు చెందిన ఓ దొంగల ముఠా రోడ్డు రోలర్లను మాత్రమే ఎత్తుకెళ్తుంది.
రోడ్డు రోలర్ వాహనాలను దొంగతనం చేసి అమ్ముకుంటున్న నలుగురు దొంగలను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం జీడిమెట్ల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్
Road Roller | దొంగలు సహజంగా బంగారం, నగదు, విలువైన సామాగ్రిని దోచుకెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను కూడా అపహరిస్తుంటారు.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో చెలరేగిన రెండు కార్చిచ్చుల ధాటికి ఇప్పటి వరకు 10 మంది చనిపోయారని, 10 వేల నిర్మాణాలు దగ్ధమయ్యాయని అధికారులు గురువారం తెలిపారు.
ప్రభుత్వం ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి ఆ ధాన్యాన్ని మర ఆడించడానికి మిల్లర్లకు కేటాయింస్తున్నది. కేటాయించిన బియ్యాన్ని అధికారుల సహకారంతో మిల్ల�
పగలో ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో వంట చేస్తూ.. రాత్రి సమయాల్లో హాస్టళ్లలో ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న నేపాల్కు చెందిన ఇద్దరిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 51 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకు
ఫ్రీ బస్సు సౌకర్యంతో హనుమకొండ బస్స్టేషన్లో ప్రయాణికుల రద్దీ పెరిగి దొంగలు రెచ్చిపో తున్నారు. ప్రయాణికుల్లో కలిసిపోయి క్షణాల్లో మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలు, బ్యాగులు మాయం చేస్తున్నారు. బస్సుల్లో
Nallagonda | నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో(,Narkatpally) దొంగలు బీభత్సం సృష్టించారు. పలు ఇండ్లలో దోపిడీలకు పాల్పడ్డారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
Warangal | వరంగల్(Warangal) జిల్లాలో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. ఆలయాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడ్డారు. వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువు వద్ద ఉన్న దుర్గమ్మ, పెద్దమ్మ ఆలయాల్లో (Temples) చోరీ పాల్పడ్డారు.