మహారాష్ట్రకు చెందిన పార్థీ దొంగల ముఠా చాలా ప్రమాదకరమైందని, కరడుగట్టిన నేర స్వభావం గల ఈ ముఠా సభ్యులు రాష్ట్రంలో కొంతకాలంగా నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నల్లగొండ ఎస్పీ శరత్
Thieves Snatch Gold Chain | ఒక మహిళ రోడ్డుపైన నడుస్తుండగా బైక్పై దొంగలు అనుసరించారు. ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. దీంతో అదుపు తప్పిన ఆ మహిళ రోడ్డుపై బోర్లా పడింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్
Medchal | మేడ్చల్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇద్దరు దొంగలు జగదాంబ బంగారం షాపులోకి చొరబడి.. బంగారం, నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యజమానిపై కత్తితో దాడి చేశారు.
Nallgonda | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో(Nallgonda) దొంగలు(Thieves) హల్చల్ చేశారు. పార్క్ చేసిన బైక్లే లక్ష్యంగా దోపిడీలకు(Stole bikes) పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..
Warangal | వరంగల్(Warangal) నగరంలో దొంగలు(Thieves) హల్చల్ చేశారు. పలు ఇండ్లలోకి చొరబడి అందినకాడికి నగదు, బంగారం(Gold theft) దోచుకెళ్లారు. అలాగే వరంగల్ మాజీ డిప్యూటీ మేయర్ సారయ్య(Former deputy mayor Saraiah) ఇంట్లో భారీ చోరీ జరింగింది.
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 713 సెల్ఫోన్లు, రెండు కంప్యూటర్లు, ఒక ల్యాప్టాప్, స్కూటర్, ఆటో రిక్షాను స్వాధీనం �
Software employee | ఇంటికి తాళం వేసి ఆఫీసుకు వెళ్లివచ్చేసరికి బంగారు ఆభరణాలు(Gold) చోరీకి(theft) గురయిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నిర్మాణంలో ఉన్న ఇండ్లలోని కరెంట్ వైర్లను దొంగిలిస్తున్న ముఠా సభ్యులను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి రూ.90వేల విలువ చేసే విద్యుత్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad | బేగంపేట పైగా కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు దొంగలను తల్లీకూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తల్లీకూతుళ్లను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని శాలువాత