Warangal | వరంగల్( Warangal )జిల్లా లో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి నర్సంపేట పట్టణంలోని ఓం సాయి నగర్లో గల ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి సుమారు రూ.7.80 లక్షల నగదును అపహరించుకుపోయారు(Robbery).
మహిళా ప్రయాణికులను టార్గెట్ చేస్తూ.. వారి మెడలోని బంగారు ఆభరణాలను చోరీ చేస్తూ..తప్పించుకొని తిరుగుతున్న దొంగను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఓ చోరీ కేసులో పట్టుబడిన దొంగ ఠాణా నుంచి పరారైన ఘటన కలకలం రేపింది. చైన్ స్నాచింగ్ కేసులో హర్యానా రాష్ర్టానికి చెందిన ఇద్దరు దొంగలను ఐడీ పార్టీ పోలీసులు కామారెడ్డి ప్రాంతంలో పట్టుకొని డిచ్పల్లి పోలీస్�
Crime news | ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి కప్బోర్డులో ఉన్న బంగారు, వెండి నగల( jewelery)తో అగంతకులు ఉడాయించిన సంఘటన బోరబండ(Borabanda) పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోరబండ ప్ర
Jagithyala | జగిత్యాల పట్టణం(Jagithyala town)లో దొంగలు(Thieves) హల్చల్ చేశారు. తాళాలు వేసి ఉన్న ఇండ్ల లక్ష్యంగా దోపిడీలకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..పట్టణంలోని బ్రహ్మణవాడలో దొంగలు పలు ఇండ్లలో చోరీకి పాల్పడి బీరువాల్లో
Thieves break into ATM | కొందరు దొంగలు గ్యాస్ కట్టర్తో ఏటీఎం తెరిచారు. (Thieves break into ATM) అందులోని లక్షలాది డబ్బును చోరీ చేశారు. తమను గుర్తించకుండా ఉండేందుకు శాలువాలు కప్పుకున్నారు. పరుగున ఏటీఎం నుంచి వాహనం వద్దకు చేరుకున్నార�
Crime news | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లూర్లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. స్కూటీపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు(Thieves) లారీని ఆపి కత్తులతో బెదిరించి రూ.1,5000 నగదును దోచుకున్నారు. ఈ సంఘటన
Robberies in Aliabad | అలియాబాద్(Aliabad,)లో వరుస చోరీలు(Robberies) ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత రెండు రోజులుగా నాలుగు ఇండ్లలో గుర్తు తెలియని దుండగులు(Thieves) చోరీకి యత్నించారు. దీంతో ప్రజలు దొంగల భయానికి జంకుతున్నారు.
Huge Cash Burnt | ఏటీఎంను లూఠీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. గ్యాస్ కట్టర్తో దానిని తెరిచారు. అయితే ఏటీఎంలో భారీగా ఉన్న నగదు ఆ మంటలకు కాలిపోయింది. (Huge Cash Burnt) సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు సిబ్�
ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
Crime news | టీవల జరిగిన ఎన్నికల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారీ కేడ్ల(Barry Cades)ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన(Robbed) సంఘటన మేడ్చల్ మల్కాజిగిరిజ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చ�
పనిచేస్తున్న సంస్థకు స్నేహితుడితో కలిసి కన్నం వేసి.. నగదు ఎత్తుకెళ్లిన ఇద్దురిని అల్లాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కూకట్పల్లి ఏసీపీ పి.శివభాస్కర్, అల్లాపూర్ ఇస్పెక్టర్ ఆంజనేయులు కథనం ప�