యూపీఎస్సీ ద్వారా నియమితులైన అధికారులను ఉద్దేశించి కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ టుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గల బలియాపాల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన స్వర్ణో
Pick Pocketers | నగరంలో పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ తిరుగుతున్నాయి. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే వారు, బస్సులు, ప్యాసింజర్ ఆటోలలో తిరుగుతున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. పేరుకు పిక్పాకెటర్స్ అయినా ఏడాదికి ట్�
మండల కేంద్రంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై శంకర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చింతకుంట అనిత గత నెల 23వ తేదీన గాంధారి మండలంలోని
అర్ధరాత్రి వేళ కాలనీలోకి చొరబడ్డ ఇద్దరు దొంగలు.. సుమారు పది ఇండ్లు, ప్రైవేటు కార్యాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను ఎంచుకుని గుట్టుచప్పుడు కాకుండా గంటలోపే తమ పని ముగించుకున్నారు.
బిహార్లో నేరగాళ్లు, దొంగలు పేట్రేగిపోతున్నారు. తాజా ఘటనలో టెలికాం వర్కర్ల పేరుతో దొంగలు భారీ స్కెచ్ వేశారు. పట్నాలో టెలికాం ఉద్యోగులమంటూ వచ్చిన దొంగలు ఏకంగా 29 అడుగుల మొబైల్ టవర్ను చోరీ �
ఇద్దరు అంతర్జిల్లా దొంగలు పోలీసులకు చిక్కారు. బుధవారం పెగడపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 1.45 లక్షల విలువైన ఆభరణాలు, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్యాల సీఐ రమణమూ�
సంక్రాంతి పండుగకు ఊరెళ్లేవారికి పోలీసులు పలు సూ చలు చేస్తున్నారు. తాళం వేసి న ఇండ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉన్నందున.. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గ�
ఆర్మూర్లో పది రోజుల క్రితం బంగారు దుకాణాల్లో చోరీకి పాల్పడిన కే సు లో నిందితులను అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషనలో మంగళవారం ఏర్పాటు చేసిన వి�