మండల కేంద్రంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై శంకర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చింతకుంట అనిత గత నెల 23వ తేదీన గాంధారి మండలంలోని
అర్ధరాత్రి వేళ కాలనీలోకి చొరబడ్డ ఇద్దరు దొంగలు.. సుమారు పది ఇండ్లు, ప్రైవేటు కార్యాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను ఎంచుకుని గుట్టుచప్పుడు కాకుండా గంటలోపే తమ పని ముగించుకున్నారు.
బిహార్లో నేరగాళ్లు, దొంగలు పేట్రేగిపోతున్నారు. తాజా ఘటనలో టెలికాం వర్కర్ల పేరుతో దొంగలు భారీ స్కెచ్ వేశారు. పట్నాలో టెలికాం ఉద్యోగులమంటూ వచ్చిన దొంగలు ఏకంగా 29 అడుగుల మొబైల్ టవర్ను చోరీ �
ఇద్దరు అంతర్జిల్లా దొంగలు పోలీసులకు చిక్కారు. బుధవారం పెగడపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 1.45 లక్షల విలువైన ఆభరణాలు, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్యాల సీఐ రమణమూ�
సంక్రాంతి పండుగకు ఊరెళ్లేవారికి పోలీసులు పలు సూ చలు చేస్తున్నారు. తాళం వేసి న ఇండ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉన్నందున.. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గ�
ఆర్మూర్లో పది రోజుల క్రితం బంగారు దుకాణాల్లో చోరీకి పాల్పడిన కే సు లో నిందితులను అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషనలో మంగళవారం ఏర్పాటు చేసిన వి�
చోరీ జరిగిన 48 గంటల్లోనే మహేశ్వరం పోలీసులు దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మహేశ్వరం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఇన్స్పెక్టర్�
పట్టణంలో సంచరిస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్ జిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 25 లక్షల 35 వేల విలువైన బంగారు, వెండి, తదితర సామగ్రిని వన్ టౌన్ పోలీసులు స్వాధీనపరుచుకున్నట్లు మిర్యాలగూ�
తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకొని, పగటి సమయంలో రెక్కీ నిర్వహించి, రాత్రి చోరీలకు పాల్పడే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ నాగ�