మెండోరా, సెప్టెంబర్ 27: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ ఎక్స్ రోడ్డు 44వ జాతీయ రహదారి పక్కనే గల ఎస్బీఐ ఏటీఎంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఐదుగురు దుండగులు ముం దుగా సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు.
గ్యాస్కట్టర్తో ఏటీ ఎం మెషిన్ను పగులగొట్టి సుమారు రూ.12 లక్షలు ఎత్తుకెళ్లారు.