CC Cameras | ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తొగుట సిఐ లతీఫ్ తెలిపారు. తొగుట సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, వివిధ సంఘాల నాయకులు సహకరిం�
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని, అదేవిధంగా వాటిని చేసిన వారిని త్వరగా గుర్తించవచ్చని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు.
Hotels owners | రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడే దుండగులు దాబా హోటళ్లు, రెస్టారెంట్లను ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో 11 గంటల వరకు హోటళ్లను మూసివేయాలన్నారు తూప్రాన్ డీఎస్పీ నరేందర్
ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంట గ్రామపంచాయతీ పరిధిలోని గలియబాయితండాలో మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు జాదవ్ లఖన్ సింగ్ గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
Basara Govt school | బాసరలోని ప్రభుత్వ పాఠశాలకు రాత్రిపూట భద్రత కరువైందని.. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు తెలియజేశారు.
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సీసీ కెమెరాలు స్థానిక కార్పొరేటర్ సబిహా బేగం అల్లాపూర్ సిఐ వెంకటరెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు.
SI Raghupati | రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని రాయపోల్ ఎస్సై రఘుపతి తెలిపారు. మోటార్ సైకిల్ వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. హె�
CC Cameras | సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తొగుట సీఐ లతీఫ్ గుర్తు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన చాలావరకు దొంగతనాలు నివారించే అవకాశం ఉందన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అరికట్టవచ్చునని ఆమనగల్లు ఎస్సై వెంకటేశ్ అన్నారు. మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామ పంచాయతీకి అదే గ్రామానికి చెందిన కల్లు విక్రమ్ రెడ్డి నాలుగు సీసీ కెమెరాలను పోలీసులకు అ
వేములవాడ ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కొందరు ఒక్కరోజు ఇక్కడే ఉండి మొక్కులు సమర్పిస్తుంటారు. అయితే విడిది చేసే భక్తుల కోసం పట్టణంలో దాదాపు 400క�
శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు స్పష్టం చేశారు. ప్రతీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని సబ్ డివి�
Hyderabad | వేసవిలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగలు పేట్రేగిపోతున్నారు. దీంతో వారి ఆగడాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం.. రాత్రి సమయంలో ఆ ప్రాంత�
రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా పేరుగాంచిన వరంగల్లో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. జంక్షన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మిగిలాయి. నగరంలో ట్రాఫిక్తో పాటు రోడ్డు ప్రమాదా�