వచ్చే సాధారణ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలోని సగం పోలింగ్ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది.
నేడు నిర్వహించనున్న టెట్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
అంతరించిపోతున్న అరుదైన పక్షి జాతుల్లో కలివికోడి ఒకటి. ఎప్పుడో 1871లో విరివిగా కనిపించిన ఈ పక్షి ఆ తరువాత క్రమంగా అంతరించిపోయినట్టు పర్యావరణ ప్రియులు భావించారు. కానీ దాదాపు శతాబ్దం తరువాత 1986 జనవరిలో ఈ పక్షి
రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను ఏమేరకు అమలు చేశారో వివరించాలని కోరి
ఇటీవల చిన్నారిపై చిరుత దాడితో భక్తుల భద్రతపై టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకోగా, చిరుతల వేటకు చర్యలు చేపట్టింది. చిరుతలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను తిరుమలకు తెప్పించింది. నడక�
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు వెళ్లే కాలినడక దారిలో టీటీడీ ఆంక్షలను విధించింది. ఇటీవల చిన్నారిపై చిరుత దాడి ఘటనతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న చెక్పోస్టులను ఆధునీకరించడంతో పాటు కొత్తవి కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
Minister Talasani | శాంతి భద్రతల పర్యవేక్షణ, నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర అమోఘమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ( Minister Talasani ) అన్నారు.
చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ మరో ముందడగు వేసింది. రాబోయే రోజుల్లో గజం స్థలం కూడా కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 4జీ/5జీ సిమ్ బెస్డ్తో 1170 చోట్ల సీసీ కెమెరాల ఏ�
Minister Talasani | శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమైందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ( Minister Talasani ) అన్నారు.
చారిత్రక ఘనకీర్తిని కలిగిన లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోసం ఇప్పటికే అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా �
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 774 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 399 స్టేషన్లలో సీసీ కెమెర�
దేశంలో ఇప్పుడు టమాట ఖరీదైన వస్తువుల జాబితాలో చేరింది. ఎక్కడ చూసినా కొండెక్కిన దీని ధర గురించే చర్చే. టమాట ధర శుక్రవారం డబుల్ సెంచరీని కూడా దాటింది. టమాటాల ధరాఘాతం ఇప్పుడు ప్రజలనే కాదు వ్యాపార సంస్థలను కూ
విశాలమైన రోడ్లు.. రెండు వరుసల డివైడర్లు.. మధ్యలో అందమైన పూల మొక్కలు.. ఇరువైపులా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు.. పుట్పాత్లు.. రోడ్ల పక్కన అవెన్యూ ప్లాంటేషన్, సెంట్రల్ లైటింగ్ సిస్టం, చీమచిటుక్కుమన్నా తెలిస�