కరీంనగర్ బస్టేషన్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సంస్థ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేమితో ప్రయాణికులకు రక్షణ కరువవుతున్నది. రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద స్టేషన్లో నిర్వహణ సరిగ్గా లేక కొన్ని నెల�
కెరమెరి అడవుల్లో సంచరిస్తున్నది ‘పులి’యేనని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు నిర్ధారించారు. ఉమ్రి గ్రామంలో ఓ రైతు చేనులో కనిపించిన పాదముద్రలను ఎఫ్ఆర్వో సయ్యద్ మజారొద్దీన్ పరిశీలించి పులి అడుగులుగా గుర
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోలి గ్రామంలో శనివారం రాత్రి పులి కుక్కలపై దాడిచేసింది. ఓ గుడిసెలో గొలుసులతో శునకాలను కట్టేసి ఉంచగా చంపేసింది. ఒకదాన్ని సగం వరకు తిని వదిలేసి వెళ్లింది.
ప్రైవేట్ హాస్టళ్లలో భద్రత కరువవుతున్నది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నది. పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో పలు హాస్టళ్లను పోలీసులు తనిఖీలు చేపట్టగా, డొల్లతనం బయటపడింది. అనేక హాస్టళ్లలో పని
హైదరాబాద్లోని కట్టెలమండిలో కిడ్నాప్కు గురైన చిన్నారి కథ సుఖాంతమైంది. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం అబిడ్స్ పోలీస్స్టేషన్లో సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్యాదవ్.. ఏసీపీ చంద్రశేఖర్, ఇన్స�
జిల్లాలో దొంగలు మళ్లీ బీభత్సం సృష్టిస్తున్నారు. నిత్యం చోరీలు, దొంగతనాలతో రెచ్చిపోతున్నారు. రోజుకో ఊరిలో దొంగతనాలు చేస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. వేసవిలో వరుస చైన్స్నాచింగ్, దొంగతనాలు జరగ్గా,
తాళం వేసిన ఇండ్ల లో చోరీ చేసి.. ఆపై ఆధారాలు దొరక్కుండా కారం చల్లి వెళ్లిన ఘటన నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అపార్టుమెంట్లు, హాస్టళ్ల ముందు పార్క్చేసి ఉన్న ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న ముగ్గు రు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ.35 లక్షలు విలువ చేసే 16 ద్విచక్ర వాహనాలను స్వాధీన�
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక హెచ్చరించారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ డివిజన్ ప్రశాంత్నగర్లోని సర్వే నం.100, 101లో ఇటీవల పెద్ద ఎత్తున ఆక్రమ
స్వచ్ఛ హైదరాబాద్లో ‘కార్పొరేట్' సంస్థలను భాగస్వామ్యం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా వందకు వంద శాతం ఇంటింటికీ చెత్త సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నది.
బాల్కొండ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుజామున 2.30గంటలకు కారులో వచ్చిన గుర్తుతెలియని �
కాకతీయ యూనివర్సిటీలో పైసలకు అలవాటుపడిన ముగ్గు రు దినసరి వేతన కూలీలు ఎగ్జామినేషన్ బ్రాంచి నుంచి జవాబుపత్రాలు బయటకు పంపిన ఘట న కేయూలో దుమారం రేపుతున్నది.
చికిత్స నిమిత్తం బొల్లారం కంటోన్మెంట్ దవాఖానకు వస్తున్న దంపతులపై చెట్టు విరిగి పడడంతో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం బొల్లారం పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ శ్ర�
ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి సోమవారం అర్ధరాత్రి పొన్నేకల్లులో గల శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రానికి చేరిన ఈవీఎంలను పటిష్ఠ బందోబస్తు నడుమ స్ట్రాం�