CC Cameras | సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రించ బడుతాయని న్యాల్కల్ మండలం, హద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చల్లా రాజశేఖర్ అన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా మండలంలోని హద్నూర్, న్యాల్కల్, రేజింతల్, ముంగ�
సమాజానికి భద్రత కల్పించడంతో పాటు నేర నివారణ, నేర పరిశోధనలో సీసీకెమెరాల కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు అన్నారు. శనివారం కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ప
నేరరహిత సమాజ నిర్మా ణం కోసం ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించాలని డీజీపీ జితేందర్ సూచించారు. గురువారం అమరచింత మండలంమస్తీపూర్లో ఐజీ రమేశ్రెడ్డి ప్రత్యేక చొరవతో సొ�
విద్యార్థుల ఏడాది చదువును నిర్దేశించే వార్షిక పరీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేశాం. ఆరోపణలకు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు (నిఘా నేత్రాలు) అమర్చాం. విద్యార్థులు ఎలా�
IG Chandrasekhar Reddy | సమాజంలో నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం అవుతున్నాయని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి పట్టణంలో నెలకొల్పిన కమాండ్ , కంట్రోల్ సెంటర్ను ప్రారంభించ�
ఇప్పటివరకు సీసీ కెమెరాను వీధులు, దుకాణాలు, ఇళ్లల్లోనే చూశాం. దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు వినియోగించే ఈ నిఘా నేత్రం ఇప్పుడు పంట పొలాలకూ విస్తరించింది. నేర పరిశోధన, విచారణలో పోలీసులు విరివిగా వాడే �
రాష్ట్రంలోని సగం పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేవని పోలీసు శాఖ ఇచ్చిన వివరణలో తేలిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆసియాలో అతిపెద్దదైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఆదాయం బాగానే వస్తున్నా మౌలిక వసతులు కరువయ్యాయి. గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.43.39 కోట్ల ఆదాయం వచ్చినా రైతులను సమస్యలు వెక్కిరిస్తున్నాయి. మార్కెట్�
మెదక్ కలెక్టరేట్లో నిఘా పెరిగింది. కలెక్టరేట్లోని అన్నిశాఖల అధికారులు, సిబ్బంది ఇక నుంచి ఆలస్యంగా విధులకు వస్తే వేటు పడనున్నది. ఇక నుంచి ప్రతి ఉద్యోగి సమయ పాలన పాటించాలి, లేదంటే సీసీ కెమెరాలకు చిక్కు�
హైదరాబాద్లో సీసీ కెమెరాల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. చీమ చిటుక్కుమన్నా తెలిసే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి... ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టారు.
నిత్యం రోగులతో రద్దీగా ఉండే జీజీహెచ్లో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఉదయం నుంచి రాత్రి వరకు రోగులు, వారి బంధువులు రాకపోకలు సాగించే దవాఖానలో తల్లి పక్కన నిద్రిస్తున్న ఏడాది బాలుడు అపహరణకు గుర
ఉప ముఖ్యమంత్రి భట్టి ఇంట్లో దొంగలు పడ్డారు. బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో వాచ్మన్గా పనిచేస్తున్న వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 బీ