పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతపై పోలీసులు దృష్టి పెట్టారు. మరో వైపు పోలింగ్ ‘డే’ రోజు ఓల్డ్సిటీలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థి
మండలంలోని గంగారం, లట్టుపల్లి, మమ్మాయిపల్లిని ఆనుకొని ఉన్న అడవిలో చిరుతలు సంచరిస్తున్నాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు ఇటీవల అడవిలో సీసీ కెమెరా లు అమర్చ
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదారులపై ఉన్న షాపుల అద్దాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరికొన్ని దాడులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సుమారు 6 స్టోర్లకు సంబంధించిన అద�
జిల్లాలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచుతామని ఐజీ సుధీర్బాబు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించి ప�
పదోతరగతి పరీక్షలకు వేళయ్యింది. నేటినుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది.
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 73 పరీక్షా కేంద్రాల్లో సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 12,341 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 73 చీఫ్ సూపరింటెండెంట్లు, 73 డిపార్ట్మెంటల్ అధ
ద్రూర్ మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.20 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
మేళ్లచెర్వు శంభులింగేశ్వరుడి క్షేత్రం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 8నుంచి 12 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
నగరంలోని తిలక్గార్డెన్ పక్కనే మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్న వేంకటేశ్వర మొబైల్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మాదిరిగానే సోమ
ఏడుపాయల జాతర ఖ్యాతి నలుదిశలా చాటేలా వైభవంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు. జాతర నిర్వహణపై శనివారం పాపన్నపేట మండలంలోని ఏడుపా