కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల సహాయంతో 18,234 కేసులను పోలీసులు సులువుగా ఛేదించారని స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎస్సీఆర్బీ) తెలిపింది.
సీసీ కెమెరాలు అలుపెరగకుండా కాపలా ఉంటాయని, వాటి ఏర్పాటును ప్రతి ఒక్కరూ గుర్తించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. నిందితులను గుర్తించడంలో పోలీసుశాఖకు సీసీ కెమెరా దృశ్యాలు ఎంతో ఉపయోగ�
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్లో పరిధిలో ఇంటిగ్రేట
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 7 జిల్లాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికార�
ఈ నెల 30న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ఈ నెల 29న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా పోలింగ్ సామగ్రిని పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ఏ ప్రాంతమైనా ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా.. అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా.. శాంతిభద్రతలు అత్యంత కీలకం. అందుకే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం శాంతి భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పోలీస్
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సరైన సమయంలో మెరుగైన వైద్యం ఉచితంగా అందించేందుకు ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలు ఉండగా, వాటికి తోడుగా పీహెచ్సీ,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శాంతి భద్రతల విషయంలోఎన్నో సందేహాలు ఉండేవనీ, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో
హనుమకొండ పోలీస్స్టేషన్ అత్యాధునిక హంగులతో ఆకట్టుకుంటూ సరికొత్త విధానంతో వేగం గా ప్రజలకు సేవలు అందిస్తోంది. ఇక్కడ అధికారులు, సిబ్బంది మెరుగైన పనితీరుతో ముందుకుసాగుతున్నారు.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ ఎక్స్ రోడ్డు 44వ జాతీయ రహదారి పక్కనే గల ఎస్బీఐ ఏటీఎంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఐదుగురు దుండగులు ముం దుగా సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలోని సగం పోలింగ్ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది.
నేడు నిర్వహించనున్న టెట్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
అంతరించిపోతున్న అరుదైన పక్షి జాతుల్లో కలివికోడి ఒకటి. ఎప్పుడో 1871లో విరివిగా కనిపించిన ఈ పక్షి ఆ తరువాత క్రమంగా అంతరించిపోయినట్టు పర్యావరణ ప్రియులు భావించారు. కానీ దాదాపు శతాబ్దం తరువాత 1986 జనవరిలో ఈ పక్షి
రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను ఏమేరకు అమలు చేశారో వివరించాలని కోరి
ఇటీవల చిన్నారిపై చిరుత దాడితో భక్తుల భద్రతపై టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకోగా, చిరుతల వేటకు చర్యలు చేపట్టింది. చిరుతలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను తిరుమలకు తెప్పించింది. నడక�