ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాతబజారుకు చెందిన ఇద్దరు బాలికలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చద
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారని కారులోఉన్న వారందరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. కానీ అదే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన హత్య ఘటనలో పాల్గొన్న ర�
జిల్లాలో చోరీలు.. నేరాల సంఖ్యను తగ్గించాలని రెండేండ్ల కిందట ఆగమేఘాల మీద ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు నిమ్మకుండిపోయాయి. పట్టణా లు, గ్రామాలు తేడా లేకుండా చాలా చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. ప్రధానంగా పోలీసుల ప
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్డ్ ప్రాంతంలోని నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాలను ఆనుకొని ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో శాకాహార జంతు గణనను బుధవారం ఎఫ్డీఓ సర్వేశ్వర్ ప్రారంభించారు.
ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులోని వ్యవసాయ భూముల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతున్నది. గ్రామశివారులోని అటవీ ప్రాంతంతోపాటు వ్యవసాయ తోటలలో రెండ్రోజులుగా సంచరిస్తున్నదని గ్రామస్తులు భయపడుతున్�
పులి పిల్లల సెర్చ్ ఆపరేషన్ ఓ కొలిక్కి వచ్చింది. విష ప్రయోగంతో ఎస్-9(మగ పులి)తో పాటు మరో పిల్ల పులి ఎస్-15 కూడా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈనెల మొదటివారంలో రెండు రోజుల తేడాతో రెండు పులుల మృతి రాష్ట్రవ�
కలకలం రేపిన మొయినాబాద్ యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు పాతబస్తీకి చెందిన యువతిగా గుర్తించారు. ఆమెది హత్య కాదు..ఆత్మహత్యగా తేల్చారు.
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు. ఇలా విధించిన చలానాలు సకాలంలో చెల్లించకపోవడంతో భారీగా పేరుక
డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని, నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్బాబు పేర్కొన్నారు. మంగళవారం మంచాల మండలంలోని 15 గ్రామాల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 136 సీసీ కెమె�
రీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోరీ కలకలం రేపుతున్నది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్టు తెలుస్తున్నది. సెలవు దినం కావడంతో ఉదయం వాచ్మెన్ అటుగా వెళ్లి చూసే సరికి గొల్లెం
నేర ప్రవృతి గల వారిని పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయి. పట్టణాలకే పరిమితమైన సీసీ కెమెరాలు నేడు గ్రామాల్లోనూ ఏర్పాటు చేస్తున�