తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు వెళ్లే కాలినడక దారిలో టీటీడీ ఆంక్షలను విధించింది. ఇటీవల చిన్నారిపై చిరుత దాడి ఘటనతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న చెక్పోస్టులను ఆధునీకరించడంతో పాటు కొత్తవి కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
Minister Talasani | శాంతి భద్రతల పర్యవేక్షణ, నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర అమోఘమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ( Minister Talasani ) అన్నారు.
చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ మరో ముందడగు వేసింది. రాబోయే రోజుల్లో గజం స్థలం కూడా కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 4జీ/5జీ సిమ్ బెస్డ్తో 1170 చోట్ల సీసీ కెమెరాల ఏ�
Minister Talasani | శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమైందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ( Minister Talasani ) అన్నారు.
చారిత్రక ఘనకీర్తిని కలిగిన లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోసం ఇప్పటికే అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా �
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 774 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 399 స్టేషన్లలో సీసీ కెమెర�
దేశంలో ఇప్పుడు టమాట ఖరీదైన వస్తువుల జాబితాలో చేరింది. ఎక్కడ చూసినా కొండెక్కిన దీని ధర గురించే చర్చే. టమాట ధర శుక్రవారం డబుల్ సెంచరీని కూడా దాటింది. టమాటాల ధరాఘాతం ఇప్పుడు ప్రజలనే కాదు వ్యాపార సంస్థలను కూ
విశాలమైన రోడ్లు.. రెండు వరుసల డివైడర్లు.. మధ్యలో అందమైన పూల మొక్కలు.. ఇరువైపులా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు.. పుట్పాత్లు.. రోడ్ల పక్కన అవెన్యూ ప్లాంటేషన్, సెంట్రల్ లైటింగ్ సిస్టం, చీమచిటుక్కుమన్నా తెలిస�
అభ్యర్థులు నెలల పాటు పుస్తకాలతో కుస్తీ పట్టారు. గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాలు, ఇళ్లకే పరిమితమయ్యారు. కొలువే లక్ష్యమంటూ ప్రతినబూని చదివారు. ఇన్నాళ్లు మెదళ్లలో నిక్షిప్తం చేసుకున్న పుస్తక గంధాన్ని పేపర్�
రంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను మొత్తం 282 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 98,988 మంది అభ్యర్థులు పరీక్ష�
సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఎస్సారెస్పీ వరద గేట్లకు సరికొత్త టెక్నాలజీతో మరమ్మతు పనులు చేపట్టా
తిరుమల (Tirumala) అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేండ్ల బాలుడిపై దాడిచేసిన చిరుతపులి (Leopard) బోనులో చిక్కింది. దాడి అనంతరం చిరుతను పట్టుకోవడానికి అధికారులు నడక దారిలో రెండు బోన్లు, 150 ప్రాంతాల్లో సీసీ కెమెరాల�
నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. నిర్మల్ జిల్లా నుంచి 4489 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరి�