సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడిందని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని ముకుందాపురం, మామిండ్లమడవ, తూర్పుతండా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలకు 9,51,022 మంది విద్యార్థులు హాజరుకానున్నారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు.
జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఈ నెల 15 నుంచి జరుగుతున్న రెండో విడుత పోలీస్ ఈవెంట్స్ సోమవారం ముగిశాయి. పోలీస్, ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షలు రాసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 7 మార్కులు కలుపడ�
జల్సాలకు అలవాటు పడి..డబ్బులు సంపాదించాలన్న దురాశతో చైన్స్నాచింగ్కు పాల్పడిన నిందితులను మియాపూర్ పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ నర్సింహారావు వివరాలు వెల్లడించారు.
ఆర్టీసీలో కొత్తగా 1,360 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టబోతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. శనివారం అసెంబ్లీలో ఆ శాఖ నిర్వహణ పద్దు కింద రూ.1,644.46 కోట్లను ప్రతిపాదించారు.
హైదరాబాద్లో నిఘాను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ట్రై కమిషనరేట్ల పరిధిలో 7 లక్షల కెమెరాలుండగా..
లక్షలాది భక్తులు తరలిరానున్న పెద్దగట్టు జాతరకు పోలీస్ శాఖ సమాయత్తమైంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నది. ఈ నెల నుంచి ఐదో రోజులపాటు జాతర సాగనుండగా, 1,800 మంది పోల�
చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక పై గజం స్థలం కూడా కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.