సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో శనివారం ఐటీ అధికారుల ముసుగులో 1700 గ్రాముల బంగారం దోపిడీ చేసిన ముఠా ఆచూకీ కోసం ఉత్తర మండలం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
తిరుమలలోని నూతన పరకామణి మండపంలో ఆదివారం నోట్ల లెకింపు సమయంలో కొన్ని విదేశీ నోట్లను మలమార్గం వద్ద ఉంచుకొని బయటకు వెళ్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని సీసీ కెమెరాల ద్వారా విజిలెన్స్ అధికారులు గుర్తించి, అద
పులి గోరును విక్రయించేందుకు వాట్సాప్లో ఫొటో పెట్టి.. అటవీ శాఖ అధికారులకు చిక్కిన ముగ్గురు నేరగాళ్ల కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అటవీ డివిజన్ పరిధిలోని దగ్
ప్రజలకు భద్రత కల్పించడంలో మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు నిర్వహణలో కూడా నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు.
ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఇక ప్రతి ఒక్కరూ ఎదురు చూసే పదో తరగతి పరీక్షలకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి ఎస్సెస్సీ పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం మండలాల వారీగా పదో తరగతి పరీక్షలు ని�
తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కామారంలో రూ.12 లక్షలతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని, గ్రామంలో ఏర్�
బ్లాక్ ఫిల్మ్ నిషేధించామని, వాహనాలకు ఈ ఫిల్మ్ వేయొద్దని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఇంటర్ పరీక్షలకు విద్యార్థు లు సన్నద్ధమయ్యారు. ఈనెల 15 నుంచి ఏ ప్రిల్ 4వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వ రకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇప్పటికే సైన్స్ విద్యార్థులకు ప్ర
ఇంటర్ పరీక్షలకు ఇక మూడు రోజులే మిగిలి ఉంది. ఈ నెల 15న మొదటి సంవత్సరం, 16న రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతుండగా, యంత్రాంగం పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
నేరాలను అదుపుచేసేందుకు శివ్వంపేట పోలీసులు నడుంభిగించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు.
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.
SSC Exams | పదోతరగతి వార్షిక పరీక్షలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా గట్టి నిఘాకు చర్యలు చేపట్టింది. పరీక్షలన్నింటినీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించ�
నేరాల నియంత్రణే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా నేను సైతం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించింది.
సీసీ కెమెరాలతో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం కరీ�