అభ్యర్థులు నెలల పాటు పుస్తకాలతో కుస్తీ పట్టారు. గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాలు, ఇళ్లకే పరిమితమయ్యారు. కొలువే లక్ష్యమంటూ ప్రతినబూని చదివారు. ఇన్నాళ్లు మెదళ్లలో నిక్షిప్తం చేసుకున్న పుస్తక గంధాన్ని పేపర్�
రంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను మొత్తం 282 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 98,988 మంది అభ్యర్థులు పరీక్ష�
సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఎస్సారెస్పీ వరద గేట్లకు సరికొత్త టెక్నాలజీతో మరమ్మతు పనులు చేపట్టా
తిరుమల (Tirumala) అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేండ్ల బాలుడిపై దాడిచేసిన చిరుతపులి (Leopard) బోనులో చిక్కింది. దాడి అనంతరం చిరుతను పట్టుకోవడానికి అధికారులు నడక దారిలో రెండు బోన్లు, 150 ప్రాంతాల్లో సీసీ కెమెరాల�
నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. నిర్మల్ జిల్లా నుంచి 4489 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరి�
సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో శనివారం ఐటీ అధికారుల ముసుగులో 1700 గ్రాముల బంగారం దోపిడీ చేసిన ముఠా ఆచూకీ కోసం ఉత్తర మండలం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
తిరుమలలోని నూతన పరకామణి మండపంలో ఆదివారం నోట్ల లెకింపు సమయంలో కొన్ని విదేశీ నోట్లను మలమార్గం వద్ద ఉంచుకొని బయటకు వెళ్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని సీసీ కెమెరాల ద్వారా విజిలెన్స్ అధికారులు గుర్తించి, అద
పులి గోరును విక్రయించేందుకు వాట్సాప్లో ఫొటో పెట్టి.. అటవీ శాఖ అధికారులకు చిక్కిన ముగ్గురు నేరగాళ్ల కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అటవీ డివిజన్ పరిధిలోని దగ్
ప్రజలకు భద్రత కల్పించడంలో మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు నిర్వహణలో కూడా నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు.
ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఇక ప్రతి ఒక్కరూ ఎదురు చూసే పదో తరగతి పరీక్షలకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి ఎస్సెస్సీ పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం మండలాల వారీగా పదో తరగతి పరీక్షలు ని�
తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కామారంలో రూ.12 లక్షలతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని, గ్రామంలో ఏర్�
బ్లాక్ ఫిల్మ్ నిషేధించామని, వాహనాలకు ఈ ఫిల్మ్ వేయొద్దని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఇంటర్ పరీక్షలకు విద్యార్థు లు సన్నద్ధమయ్యారు. ఈనెల 15 నుంచి ఏ ప్రిల్ 4వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వ రకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇప్పటికే సైన్స్ విద్యార్థులకు ప్ర
ఇంటర్ పరీక్షలకు ఇక మూడు రోజులే మిగిలి ఉంది. ఈ నెల 15న మొదటి సంవత్సరం, 16న రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతుండగా, యంత్రాంగం పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.