రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు సమప్రాధాన్యమిస్తున్నదని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సిరికొండలో క్రిస్మస్, నూతన సంవత్సర విందున�
ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర బ్రహోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు.
న్యూఇయర్ వేడుకులు జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేలా పోలీస్ యంత్రాంగం నడుం బిగించింది. న్యూఇయర్ వేడుకల్లో ఎలాంటి అప్రశ్రుతులు, ప్రమాదాలకు అవకాశం లేకుండా చర్యలు చేపడుతున్నది.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం దుద్యాలలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి �
తన తల్లిదండ్రుల వెంట మూడో తరగతి నుంచే వలసవెళ్లి మట్టి పనిచేశానని, తాను 7వ తరగతిలోనే ఎమ్మెల్యే కావాలనే కోరికను బలంగా ఉండేదని అందుకు అనుగుణంగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయాలని, ఇందుకు విద్యాశాఖ తగిన చర్యలు చేపట్టాలని బడుల్లో పిల్లల భద్రతపై ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రతిపాదించింది.
శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖలో వినియోగిస్తున్న నూతన టెక్నాలజీపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అధికారులకు నిర్మల్ ఎస్పీ ప్రవీణ్కుమార్ సూచించారు.