మియాపూర్ : నేరాల నియంత్రణతో పాటు నేరగాళ్లను గుర్తించటంలో సీసీ కెమెరాలు పోలీసు శాఖకు కీలకంగా ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రతీ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా నిరం�
కొండాపూర్ : సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత మరింత పటిష్టమవుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫ్రెండ్స్�
గోల్నాక : బస్తీలు, కాలనీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని జైస్వాల్గార్డెన్ మైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన స
అడ్డగుట్ట : ఒంటరిగా వెళ్తున్న వృద్ధురాలి మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి రెండున్నర తులాల పుస్తెలతాడును అపహరించుకొని పారిపోయిన ఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్�
మణుగూరు : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఏఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలోని ప�
పట్టణ ప్రజల సంక్షేమమే మా ధ్యేయం అభివృద్ధి బాటలో వనపర్తి ఎన్ఆర్ఐలు నిఘా నేత్రాల ఏర్పాటుకు తోడ్పాటు అధునాతన టెక్నాలజీతో సీసీ కెమెరాలు కరోనా కాలంలో ఐసీయూ బెడ్లు ఏర్పాటు వనపర్తి, డిసెంబర్ 12: వనపర్తి అంటే�
వనస్థలిపురం : నియోజకవర్గం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం హస్తినాపురం డివిజన్లోని పలు కాలనీల్లో అభివ�
నోచుకోని నిఘా నేత్రాలు ఛేదనలో అవాంతరాలు స్థాయిలో వినియోగంలోకి తేవాలంటున్న స్థానికులు గోల్నాక, నవంబర్ 26 : నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాగం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నా ఉపయోగం లేకు
భైంసా, నవంబర్ 25 : పట్టణంలో ఎలాంటి ర్యాలీ లకు అనుమతి లేదని ఏఎస్పీ కిరణ్ ఖారే అన్నారు. గురువారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాల�
ఖమ్మం : శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిని సారించిందని ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా స్ధానికుల భాగస్వామ్యంతో ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి
అమీర్పేట్ : ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవలే నిర్మాణాలు పూర్తి చేసుకున్న సనత్నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ కమ్యూనిటీ హాలు
కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి మల్కాజిగిరి, నవంబర్ 13: ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆమె టెంపుల్ అల్�
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ బస్తీల్లో దీపావళి రోజున అర్థరాత్రి దాటిన తర్వాత కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోయారు. అందరూ నిద్రపోయిన తర్వాత ఐదుగురు యువకులు వినాయక్నగ�