శేరిలింగంపల్లి : సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ఎనలేనివని, ప్రతి ఓక్కరూ సీసీటీవీల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం గచ్చిబౌలి డివిజన్
బండ్లగూడ: నియోజకవర్గంలో అన్ని కాలనీలలో సీసీ కెమెరాలను అమర్చుకోవలసిన అవసరం ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శాంతినగర్ ఫేస్ 4�
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని గాయత్రీహిల్స్లో స్థానిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసు కున్న సీసీ కెమెరాలను గురువారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. సీసీ కెమెర�
బండ్లగూడ : ఇంటి ముందు అడుకుంటూ అదృశ్యమైన బాలుడి ఉదాంతాన్ని అత్తాపూర్ ఔట్పోస్ట్ పోలీసులు ఆరు గంటల్లో చేధించారు. ఈ మేరకు బాలున్ని వెతికి తండ్రికి అప్పగించారు.అత్తాపూర్ ఔట్పోస్ట్ ఇన్స్పెక్టర్ వ
హయత్నగర్ : షెట్టర్ తొలగించి అపోలో ఫార్మసీలో దోపిడీకి పాల్పడిన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, ఫార్మసీ ఇన్చార్జీలు నగేష్, వెంకటేష్ లు తెలిపిన వివరాల ప్రకార�
హయత్నగర్ : కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగతనాలను అరికట్టవచ్చని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఆదివారం హయత్నగర్ డివిజన్ పరిధిలోన�
మోమిన్పేట : గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో నేరాలను నియంత్రించొచ్చని ఎస్పీ నారాయణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్న కొల్కుంద గ్రామంలో సర్పంచ్ కొనింటి సురేశ్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల�
మన్సూరాబాద్ : ప్రజల భద్రత కోసం కాలనీ సంక్షేమ సంఘాలు విధిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సరస్వతిన
ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి మంచాల : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, హత్య, దొంగతనాలు, నేరాలు కేసుల్లో తప్పించుకోని తిరుగుతున్న వారిని పట్టించడంలో నిఘా నేత్రాలు ఎంతో ఉపయోగ పడుతున్నాయని
మేడ్చల్ : నేరాల నియంత్రణకు ప్రతి కాలనీ, బస్తీలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని శ్రీసాయినగర్లోరూ, 5లక్ష�
శేరిలింగంపల్లి :నియోజకవర్గంలోని శ్రీ కృష్ణ కాలనీలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు నలగండ్ల టీఆర్ఎస్ నాయకుడు మంత్రిప్రగడ సత్యనారాయణ రూ. 20 వేల ఆర్ధిక సహాయాన్నిప్రకటించారు. మంగళవారం ఆయన జన్మదినం స�
న్యూఢిల్లీ, ఆగస్టు 27: రైల్వే స్టేషన్లలో ప్రయాణికులపై ఓ కన్నేసి ఉంచేందుకు సుమారు 500 ‘ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల’ను రైల్వే శాఖ అమర్చింది. ఇవి ముంబైతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో 30 రైల్వే స్టేషన�
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ జనాభా మూడు వేలు….ఇప్పుడు ఈ గ్రామం పూర్తిగా నిఘా నిడలోకి చేరింది. గ్రామంలోని అన్ని కాలనీ లు, రోడ్లు, గ్రామంలోకి వచ్చే అన్ని రహదారులు పూర్తిగా సీసీ కెమ
శంషాబాద్ : నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా మారాయని శంషాబాద్ ఏసీపీ భాస్కర్ తెలిపారు. శంషాబాద్ పరిధిలోని నక్షత్ర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించా �