రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) అన్నీ త్వరలో ‘లైవ్'లోకి రానున్నాయి. ఏ పీహెచ్సీని అయినా.. ఏ సమయంలోనైనా హైదరాబాద్ నుంచే పరిశీలించేందుకు అవకాశం కలుగనున్నది.
హైదరాబాద్ నగరం మరింత నిఘా నీడలోకి చేరనుంది. పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటు నగరం విస్తరిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఉన్న 7.50 లక్షల సీసీ కెమెరాలకు అదనంగా మరో 8వేలు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చ�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా సాగింది. రాష్ట్రంలోని 1,019 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. 503 ఉద్యోగాలకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,42,954 మంది మాత్రమే హాల్టికెట్లు డౌన�
సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత, ఉపయోగాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గురువారం జిల్లా పోలీస్
జీడిమెట్ల, సెప్టెంబర్ 2 : సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించడంతో పాటు బస్తీ ప్రజలకు భద్రత ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. మేడ్చల్ జిల్లా చింతల్ డివిజన్ పరిధి చంద్రానగర్లో �
పెట్రోల్ పోసుకొన్న యువకుడు అంబర్పేటలో ఓ కార్పొరేట్ కాలేజీ ప్రిన్సిపల్ సహా నలుగురికి గాయాలు హైదరాబాద్, హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ)/గోల్నాక: కళాశాల యాజమాన్యం టీసీ ఇవ్వకుండా వేధిస�
ముంబై స్టార్టప్ థింక్ ఎవాల్వ్ సంస్థతో ఒప్పందం వన్యమృగాల వేటగాళ్ల కదలికపై నిరంతరం నిఘా అడవుల్లోని సీసీ కెమెరాలన్నీ జీపీఎస్తో అనుసంధానం హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): అడవుల్లో వన్యమృగాల కదలిక�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ప్రారంభించారు. గ్రామ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలు నాటా
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు రాష్ట్రవ్యాప్తంగా 1,443 కేంద్రాలు హాజరుకానున్న 9,07,393 మంది పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్లు నిషేధం హైదరాబాద్ మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు శుక్రవ