నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని (Nizamabad) ఓ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉన్న ఏటీఎం సెంటర్కు మారుతీ వ్యాన్లో వచ్చిన దుండగులు.. గ్�
thief stealing money at ATM | బ్యాంకు ఏటీఎంను ఒక దొంగ ధ్వంసం చేశాడు. అందులో ఉన్న డబ్బును చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఒక పోలీస్ అధికారి వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్ని�
మార్కండేయనగర్లో బుధవారం పోలీసులు నాకాబందీ, కార్డెన్ సెర్చ్ నిర్వహించిన కాసేపటికే రాత్రి సమయంలో అక్కడి ఏటీఎంటలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాలు..
ఏటీఎంలో నింపాల్సిన నగదుతో సెక్యూటీ ఏజెన్సీ ఉద్యోగి పరారయిన ఘటన నిజామాబాద్లో (Nizamabad) చోటుచేసుకున్నది. నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న ఓ ఏజెన్సీలో రమాకాంత్ అనే ఉద్యోగి గత ఐదేండ్లుగా పనిచేస్తున్నాడు.
Family Seeks Shelter In ATM | కరెంట్ కోతలతో ప్రజలు విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం ఏకంగా ఏటీఎంలో ఆశ్రయం పొందింది. పిల్లలతో కలిసి రాత్రివేళ అక్కడ నిద్రిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
ఇండియా-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు విచ్చలవిడిగా హల్చల్ చేస్తున్నాయి. అందులో ఏటీఎంలు మూతపడబోతున్నాయన్న వార్త ఒకటి. దీనిపై భారతీయ స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషన�
పసిఫిక్ దీవుల దేశం తువాలులో ఈ నెల 15న మొదటి ఏటీఎంను ప్రారంభించారు. ఈ చారిత్రక ఘట్టం సందర్భంగా ప్రధాని ఫెలెటి టియో నాయకత్వంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
నడిచే రైలు బండిలో నగదు అవసరమైతే ఎలా? అని చింతిస్తున్నారా? ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం రైళ్లలో ఏటీఎం సేవలను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ముంబై- మన్మాడ్ పంచవటి ఎక్స్ ప్ర�
ATM | కదిలే రైళ్లలోనూ ఏటీఎమ్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రయాణికుల కోసం రైళ్లలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ (Indian Railways) కసరత్తు చేస్తోంది.
రెండు రాష్ర్టాల సరిహద్దులోని గ్రామస్తులు జేసీబీల మెకానిక్లుగా ఆరితేరారు. దేశంలోని వివిధ నగరాలలో మెకానిక్లుగా పనిచేస్తూ అక్కడి పరిసరాలను గమనిస్తుంటారు. ఇలా ఆయా గ్రామాలలోని వారంతా అన్నదమ్ములు, బంధువ�
ATM | ఓ వ్యక్తి స్థానిక యూనియర్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చాడు. అయితే అతనికి డబ్బు విత్ డ్రా కాకపోవడంతో.. అక్కడే ఉన్న ఇద్దరు దుండగులు సాయం చేస్తామంటూ తాము తీసిస్తామని సదరు వ్యక్తిని నమ్మి�
జనాల రద్దీ అధికంగా లేని ఏటీఎంలే (ATM) లక్ష్యంగా దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం మహేశ్వరం మండలంలోని రావిర్యాలలో నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంను కొల్లగొట్టిన దొంగలు.. తాజాగా రాజేంద్రనగర�
బీహార్కు చెందిన ఒక విద్యార్థి హఠాత్తుగా కోటీశ్వరుడైపోయాడు. బ్యాంకు ఖాతాలోని సుమారు 87 కోట్ల నగదు నిల్వ అతడిని ఐదు గంటల పాటు కోటీశ్వరుడిగా ఉంచింది. విచిత్రమైన ఈ ఘటన బీహార్లోని ముజఫర్నగర్లో జరిగింది. త�