ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) సభ్యులు త్వరలో తమ ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) డబ్బును సెటిల్మెంట్ తర్వాత ఏటీఎంల నుంచి నేరుగా తీసుకోవచ్చు. ప్రస్తుతం (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులు ఆన్లైన�
జైల్లో ఉన్న తమ స్నేహితుల ములాఖత్ కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు నేరానికి పాల్పడ్డారు. ఓ ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు పట్టుకోగా, మరొకరు పరారయ్యాడు. అతన్ని విచారించిన పోలీసులకు షాకింగ�
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల కోసం ఆ పార్టీ తెలంగాణను నిధిగా మార్చుక్నుదని ఎక్స్వేదికగా ధ్వజమెత్తారు. ‘మహారాష్
ఏటీఎంను కొల్లగొట్టాలనుకున్న దొంగలకు లాకర్ తెరవడం సాధ్యం కాలేదు. దీంతో ఏకం గా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
ATM | గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం(ATM) చోరీకి ప్రయత్నించి విఫలమైన సంఘటన జోగుళాంబ గద్వాల(Gadwala) జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. గద్వాల టౌన్ ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాల్కొండ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుజామున 2.30గంటలకు కారులో వచ్చిన గుర్తుతెలియని �
నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఎస్బీఐ ఏటీఎంను కొల్లగొట్టిన నిందితులు రూ.25 లక్షల నగదుతో ఉడాయించారు. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కారులో వచ్చిన దుండగులు ఏటీఎం ఎంట్రెన్స్లో ఉన్న సీసీ కెమెరాలకు నల్
ఏటీఎం మెషీన్లలో డబ్బులు పెట్టాల్సిన సిబ్బంది దాదాపు రూ.77 లక్షల వరకు దోచుకున్నారు. అనుమానం వచ్చిన కంపెనీ ఇంటర్నల్ ఆడిటర్ ఆరా తీయగా అసలు విషయాన్ని బయటపడింది. వరంగల్ జిల్లా హనుమకొండలోని సీఎంఎస్ ఇన్ఫో స�
Short circuit in ATM | ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్తో(Short circuit) భారీగా నగదు దగ్ధమైంది. ఈ సంఘటన సూర్యాపేటలో(Suryapet) జిల్లా కోదాడ మండలం గుడిబండలో చోటు చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో డబ్బు దోచుకొనే పనిలో ఆ పార్టీ బిజీ అయ్యిందని విమర్శించారు. అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలపై
మండల కేంద్రంలోని ఎర్ర సాయన్న కిరాణ దుకాణం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం చోరీకి గుర్తుతెలియని దుండగులు యత్నించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు దుండగులు ఏటీఎం మిషన్