ATM | గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం(ATM) చోరీకి ప్రయత్నించి విఫలమైన సంఘటన జోగుళాంబ గద్వాల(Gadwala) జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. గద్వాల టౌన్ ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాల్కొండ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుజామున 2.30గంటలకు కారులో వచ్చిన గుర్తుతెలియని �
నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఎస్బీఐ ఏటీఎంను కొల్లగొట్టిన నిందితులు రూ.25 లక్షల నగదుతో ఉడాయించారు. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కారులో వచ్చిన దుండగులు ఏటీఎం ఎంట్రెన్స్లో ఉన్న సీసీ కెమెరాలకు నల్
ఏటీఎం మెషీన్లలో డబ్బులు పెట్టాల్సిన సిబ్బంది దాదాపు రూ.77 లక్షల వరకు దోచుకున్నారు. అనుమానం వచ్చిన కంపెనీ ఇంటర్నల్ ఆడిటర్ ఆరా తీయగా అసలు విషయాన్ని బయటపడింది. వరంగల్ జిల్లా హనుమకొండలోని సీఎంఎస్ ఇన్ఫో స�
Short circuit in ATM | ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్తో(Short circuit) భారీగా నగదు దగ్ధమైంది. ఈ సంఘటన సూర్యాపేటలో(Suryapet) జిల్లా కోదాడ మండలం గుడిబండలో చోటు చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో డబ్బు దోచుకొనే పనిలో ఆ పార్టీ బిజీ అయ్యిందని విమర్శించారు. అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలపై
మండల కేంద్రంలోని ఎర్ర సాయన్న కిరాణ దుకాణం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం చోరీకి గుర్తుతెలియని దుండగులు యత్నించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు దుండగులు ఏటీఎం మిషన్
Thieves break into ATM | కొందరు దొంగలు గ్యాస్ కట్టర్తో ఏటీఎం తెరిచారు. (Thieves break into ATM) అందులోని లక్షలాది డబ్బును చోరీ చేశారు. తమను గుర్తించకుండా ఉండేందుకు శాలువాలు కప్పుకున్నారు. పరుగున ఏటీఎం నుంచి వాహనం వద్దకు చేరుకున్నార�
Huge Cash Burnt | ఏటీఎంను లూఠీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. గ్యాస్ కట్టర్తో దానిని తెరిచారు. అయితే ఏటీఎంలో భారీగా ఉన్న నగదు ఆ మంటలకు కాలిపోయింది. (Huge Cash Burnt) సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు సిబ్�
కాంగ్రెస్ నేత, కాంట్రాక్టర్ అంబికాపతి ఇంట్లో రూ.42 కోట్ల అక్రమ సొమ్ము బయటపడటం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నది. తెలంగాణతో పాటు ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో పంచడానికే ఈ అవినీతి సొమ్మును సిద�
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ ఎక్స్ రోడ్డు 44వ జాతీయ రహదారి పక్కనే గల ఎస్బీఐ ఏటీఎంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఐదుగురు దుండగులు ముం దుగా సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు.
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. అందులో ఉన్న రూ.23 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. శాలిగౌరారం సీఐ రాఘవరావు తెలిపిన వివరాల
నల్లగొండ జిల్లా అయిటిపాములలో (Aitipamula) భారీ చోరీ జరిగింది. అయిటిపాములలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో (ATM) దుండగులు నగదు ఎత్తుకెళ్లారు.